లారీ కార్ ఢీ ముగ్గురు మృతి

Spread the love

లారీ కార్ ఢీ. ముగ్గురు మృతి.

పల్నాడు జిల్లా.

వినుకొండ పట్టణం.

వినుకొండ పట్టణం లోనీ మార్కాపురం రోడ్ లో పసుపు లేరు బిడ్జి వద్ద ఈ రోజు తెల్లవా రుజామున లారి ని ఢీ కొన్న కారు. అక్కడి అక్కడే
3 ముగ్గురు మృతి.

ఇద్దరికీ గాయాలు… మృతులు శావల్యాపురం మండలం ముండ్రువారి పాలెం గ్రామ నికి చెందిన కొమ్ముతోటి నవీన్. కనమర్లపుడి కి చెందిన యెహోషువ,
వినుకొండ పట్టానికి చెందిన శివారెడ్డీ అనే వ్యక్తి మృతి చెందారు.

మృతి చెందిన వారిని పోస్ట్ మర్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు.
క్షతాగత్రులను పట్టణం లోని ఓ ఆసుపత్రి తరలించినట్టు సమాచారం

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page