ఓకే కాన్పులో ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చిన మహిళ

Spread the love

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని సాయి ద్వారకాపురి కాలనీకి చెందిన సంగిశెట్టి సహదేవులు కుమార్తె మిర్యాల స్వాతి ఒకే కాన్పులో ముగ్గురి పిల్లలకు జన్మనిచ్చింది. గతవారం హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఫెర్నాండేజ్ ఆసుపత్రిలో ప్రసవించింది. చిన్నారులను ఆసుపత్రి వారు ఎన్ఐసీయు లో అబ్జర్వేషన్ లో ఉంచారు. కాగా సోమవారం తల్లి, ఇద్దరు పాపలు ఒక బాబు ముగ్గురు పిల్లలతో చిట్యాలలోని తన ఇంటికి చేరుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు చిన్నారులను చూడడానికి ఆసక్తి కనబరిచారు.

Related Posts

You cannot copy content of this page