సిద్ధం’ సభలో వ్యక్తి మృతి.. రూ.10,00,000 ప్రకటన

Spread the love

బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిన్న జరిగిన ‘సిద్ధం’ సభలో ఒంగోలు మున్సిపల్ కార్మికుడు మురళీకృష్ణ (35) మృతిచెందాడు.

అతని మృతి పట్ల CM జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతుని కుటుంబానికి రూ. 10లక్షల ఆర్థికసాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఒక గ్యాలరీ నుంచి మరో గ్యాలరీకి వెళ్తున్న క్రమంలో అతను అస్వస్థతకు గురై మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

బస్సు నుంచి జారిపడి పల్నాడుకు చెందిన మరో వ్యక్తి మరణించాడు.

Related Posts

You cannot copy content of this page