స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నికకు సిద్ధం కావాలి : మాజీ సీఎం కేసీఆర్

స్టేషన్‌ ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్లమెంట్‌ ఎన్నికల సంద ర్భంగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించి.. వరంగల్‌ పార్లమెంట్‌ అభ్యర్థిని గెలిపించాలని సూచిం చారు. ఎర్రవల్లిలోని నివాసంలో…

14వతేదీ ఆదివారం గుడివాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారు-మాజీ మంత్రి పేర్ని నాని

గుడివాడ వైఎస్ఆర్సిపి ఎన్నికల కార్యాలయంలో పేర్ని నాని ప్రెస్ మీట్ *సీఎం జగన్ పర్యటన వివరాలను మీడియాకు తెలియజేసిన పేర్ని నాని. పేర్ని నాని కామెంట్స్ *ఉదయం 9గంటలకు రోడ్ షోగా సీఎం జగన్ గన్నవరం నుండి బయలుదేరుతారు. *నియోజకవర్గంలోని జొన్నపాడులో…

జగనన్న కోసం మేము సైతం సిద్ధం అంటున్న వాలంటీర్లు!

చంద్రబాబు నీచ మాటలతో మమ్మల్ని బాధిస్తే.. పేదలకి మంచి చేసిన జగనన్న మా మనసులు గెలిచారు.. ఉపాధి పోయినా పర్వాలేదంటూ జగనన్న కోసం ఇబ్రహీంపట్నం వాలంటీర్లు రాజీనామా..

10 న పిడుగురాళ్ల బైపాస్ లో మేమంతా సిద్ధం సభ.

12 న రాజుపాలెం నుండి సత్తెనపల్లి మీదుగా రోడ్ షో 24న నామినేషన్ దాఖలు: ఈ మూడు కార్యక్రమాలను విజయవంతం చేయండి వైయస్సార్ సిపి శ్రేణులకు మంత్రి అంబటి పిలుపు రాజుపాలెం ఈనెల 10వ తేదీన పిడుగురాళ్ల బైపాస్ వద్ద యువ…

సోమవారం సీఎం జగన్ ‘సిద్ధం’ బస్సుయాత్ర షెడ్యూల్

చిన్న బ్రేక్‌ అంతే..! ఐదో రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్రకు రెడీ అయ్యారు ఏపీ సీఎం YS జగన్మోహన్‌రెడ్డి. అనంతపురంజిల్లాలో కొనసాగుతున్న యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? ఇంకా వారి సమస్యలేంటో తెలుసుకుంటూ ముందుకు…

పోలింగ్ కేంద్రాలకు సంబంధించి జాబితా సిద్ధం చేయలి.

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ ……. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత రానున్న లోకసభ ఎన్నికల నిర్వహణకై పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ నూతన కలెక్టరేట్…

మేము సిద్ధం పేరుతో ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర ప్రారంభం

భారీ ప్రచారానికి వైయస్.జగన్ సిద్ధం తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభ మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో సభల నిర్వహణ ఇప్పుడు జిల్లాల వారీగా/ పార్లమెంటు నియోజకవర్గాల్లో…

కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న BRS నేత

కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న BRS నేత,మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి,అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. బెంగళూరు సిటీలో ఓ హోటల్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ…

సిద్ధం’ సభలో వ్యక్తి మృతి.. రూ.10,00,000 ప్రకటన

బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిన్న జరిగిన ‘సిద్ధం’ సభలో ఒంగోలు మున్సిపల్ కార్మికుడు మురళీకృష్ణ (35) మృతిచెందాడు. అతని మృతి పట్ల CM జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి రూ. 10లక్షల ఆర్థికసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఒక…

సిద్ధం‘ సభలో తొక్కిసలాట : ఒకరి మృతి

తొక్కిసలాటలో ఒకరు…బస్సు కిందపడి మరొకరు మృతి మృతి చెందిన వ్యక్తికి10 లక్షల తక్షణ సహాయం అందించాలని ఆదేశించిన సీఎం జగన్మోహన్ రెడ్డి బాపట్ల : జిల్లాలోని మేదరమెట్ల వైసీపీ ’సిద్ధం‘ సభా ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. వేదిక వద్ద నుంచి…

You cannot copy content of this page