బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిన్న జరిగిన ‘సిద్ధం’ సభలో ఒంగోలు మున్సిపల్ కార్మికుడు మురళీకృష్ణ (35) మృతిచెందాడు. అతని మృతి పట్ల CM జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి రూ. 10లక్షల ఆర్థికసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఒక…
తొక్కిసలాటలో ఒకరు…బస్సు కిందపడి మరొకరు మృతి మృతి చెందిన వ్యక్తికి10 లక్షల తక్షణ సహాయం అందించాలని ఆదేశించిన సీఎం జగన్మోహన్ రెడ్డి బాపట్ల : జిల్లాలోని మేదరమెట్ల వైసీపీ ’సిద్ధం‘ సభా ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. వేదిక వద్ద నుంచి…
మేడ్చల్ ప్రజా దీవెన సభలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి
మేడ్చల్ కండ్లకోయలో జరిగిన ప్రజా దీవెన సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి గత ప్రభుత్వం చేసిన ప్రజావ్యతిరేక విధానాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్…
అనంతపురం జిల్లా దేశంలోనే ఎక్కువ ప్రభావం చూపించే జిల్లా. అనంతపురం జిల్లా దేశానికి ఒక రాష్ట్రపతిని ఇచ్చింది. ఏ పీ లో కాంగ్రెస్ పూర్వ వైభవానికి అందరూ వైఎస్ షర్మిలకు శక్తినివ్వాలి. మోడీ వల్ల దేశంలో ప్రజాస్వాములనికి ముప్పు వచ్చింది. ఆహార…
అనంతపురం జిల్లా రాప్తాడులో జరగనున్న ‘సిద్ధం’ బహిరంగ సభలో వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ ప్రకటిస్తారని తెలుస్తోంది. దీంతో రాప్తాడు సభపై వైసీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. నేటి సభలో సీఎం ఏం మాట్లాడతారనే దానిపై రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో…
షర్మిలపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి..చంద్రబాబు అభిమాన సంఘం చేరారు హైదరాబాద్లో ఉండి చంద్రబాబుకు..స్టార్ క్యాంపెయినర్గా పనిచేస్తున్నారు జాకి ఎత్తి చంద్రబాబును లేపేందుకు కష్టపడుతున్నారు వీళ్ల ఇల్లు, వాకిలి అంతా పక్క రాష్ట్రమే – సీఎం…
కేసీఆర్.. చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తడు కేసీఆర్: ఆర్యవైశ్యులు ఏకగ్రీవ తీర్మాన సభలో ఎమ్మెల్యే వివేకానంద
చెప్పింది చేసిండు కేసీఆర్.. చెప్పనిది కూడా చేసిండు కేసీఆర్.. చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తడు కేసీఆర్: ఆర్యవైశ్యులు ఏకగ్రీవ తీర్మాన సభలో ఎమ్మెల్యే వివేకానంద.. *సాక్షిత : *కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా తెలంగాణ ప్రజలందరికి అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించింది…
అవనిగడ్డ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం. ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారు.. కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులం.. మీరు కౌరవులు జగన్ ఓటమి ఖాయం.. మేం అధికారంలోకి రావడం ఖాయం . మెగా డీఎస్సీ కోరుకుంటున్న అందరికీ…
సాక్షి త ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: తుదిశ్వాస వరకు పేదల అభ్యున్నతి కోసం కృషి చేయడంతో పాటు కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు కృషి చేసిన దూసరి స్వామిగౌడ్ ధన్యజీవని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలి పారు.…