ఒక వ్యక్తి నూతిలో పడినట్లు సమాచారం

Spread the love

ఏలూరు జిల్లా…. లింగపాలెం మండలం పుప్పాలవారిగూడెంలో నిన్న రాత్రి సుమారు ,11 గంటల ప్రాంతంలో కోడి పందాలు నిర్వహిస్తున్న కొంతమంది పోలీసులు వస్తున్నారని ముందస్తు సమాచారంతో కోడిపందాలు నిలిపివేసి రోడ్డుపై కి వచ్చారు. ఇంతలో పోలీసులు రావడంతో అక్కడినుండి వెళ్ళిపోయే క్రమంలో ఒక వ్యక్తి నూతిలో పడినట్లు సమాచారం…పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నోట్ : ప్రత్యక్ష సాక్షులు, గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం ఈ ఇన్సిడెంట్ లో పోలీసుల తప్పు కానీ పొరపాటు కానీ లేదు..
పోలీసుల ఎవరినీ వెంబడించలేదని తెలిపారు

మృతుడు బాలావారిగూడెం గ్రామానికి చెందిన రాయల రవికుమార్ గా(23) గుర్తింపు…

Related Posts

You cannot copy content of this page