ఒక బ్యాడ్‌న్యూస్.. ముందన్నది ‘మాంచి’ వర్షాకాలం.. ఎండలు మాత్రం తగ్గేదేలే..

దేశానికి అన్నం పెట్టే రైతన్నకు, వ్యవసాయ రంగానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ముఖ్యంగా జూన్‌లో రానున్న నైరుతి రుతుపవనాలు రైతుల కళ్ళల్లో ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.వచ్చే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మెరుగ్గా…

సమాచారం హక్కు ఎంపిక లో ఒక ముస్లిం మహిళకు అవకాశం

అందులోనూ సమాజం పట్ల మంచి అవగాహన,ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా పలకరించే మంచి వ్యక్తిత్వం ఉన్నా సీనియర్ జర్నలిస్ట్ NTV రెహానా ను RTI COMMISSIONER గా ఎంపిక చేసినందుకు ముస్లిం సమాజం నుండి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

ఒక గంట సమయం నా కోసం కేటాయించండి

ఒక గంట సమయం నా కోసం కేటాయించండి .. మీకోసం ఐదేళ్లు కష్టపడతా..ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి గారు.. స్థానిక MR పల్లి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. తిరుపతి గురించి…
Whatsapp Image 2024 01 18 At 6.27.36 Pm

రాముడి ప్రాణప్రతిష్ఠ.. ఒక పూట సెలవు ప్రకటన

జనవరి 22న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు. ఆ రోజు దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులకు ఒకపూట సెలవు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. యూపీ, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, హరియాణాలో ఇప్పటికే…

చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీ లో 1.75 ఒక కోటి డెబ్భై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయం

చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీ లో 1.75 ఒక కోటి డెబ్భై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయం తో చేపడుతున్న వరద నీటి కాల్వ నిర్మాణ పనులను కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి మరియు GHMC…

వరంగల్ అన్ని రంగాల్లో విశిష్టత స్థానాన్ని సాధించింది అనడానికి ఈ భవనం ఒక ఉదాహరణ.

వరంగల్ జిల్లా కేంద్రంలో 4 కోట్ల 60 లక్షలతో నిర్మించిన దేవాదాయ శాఖ సమీకృత భవన సముదాయన్ని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ…. తెలంగాణ…

ప్రైవేటు బస్సు లారీ ఢీ ఒక మహిళ మృతి ఇరవై మంది కి గాయాలు

ప్రైవేటు బస్సు – లారీ ఢీ, ఒక మహిళ మృతి, ఇరవై మంది కి గాయాలు, క్షతగాత్రులు కర్నూలు జిల్లా మెప్మా సిబ్బంది, బాధితులను వెంటనే వినుకొండ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి లకు తరలించిన త్రిపురాంతకం, కురిచేడు, వినుకొండ 108 సిబ్బంది.…

కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 100 మంది లబ్ధిదారులకు 1,00,11,600/- ఒక కోటి పదకొండు వేల ఆరువందల రూపాయల ఆర్థిక సహాయాన్ని

కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 100 మంది లబ్ధిదారులకు 1,00,11,600/- ఒక కోటి పదకొండు వేల ఆరువందల రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ని వివేకానంద నగర్,…

టీటీడీ భక్తులకు అలర్ట్ ఒక చిరుత కాదు…నడక మార్గంలో మరో 3 చిరుతలు: టీటీడీ ఈవో

తిరుమల నడకదారిలో చిన్నారిని చంపిన చిరుతను అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, నడకదారి సమీపంలో మరో 3 చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అవి తిరుగుతున్న ప్రాంతాలను గుర్తించామని, భక్తుల భద్రత దృష్ట్యా వాటిని పట్టుకునేందుకు…

ఒక కోటి ఎనభై ఒక లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టిన స్మశాన వాటిక

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ కాలనీ లో రూ.(181 లక్షలు) ఒక కోటి ఎనభై ఒక లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టిన స్మశాన వాటిక (కైలాస వనం) ను కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు ,…

You cannot copy content of this page