పటాన్ చెరు మండలంలో ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైద్య ఆరోగ్య మరియు సైన్స్ & టెక్నాలజీ మంత్రి దామోదర్ రాజనర్సింహ సాక్షిత : పటాన్ చెరు మండలం పోచారం గ్రామంలో ప్రజా పాలన కాంగ్రెస్ అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ…
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన తెల్లాపూర్ నాయకులు సాక్షిత : పటాన్ చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ లోని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నైబర్హుడ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మందాడ నరేందర్ రెడ్డి మరియు సీనియర్ నాయకులు నవారి ప్రభాకర్…
పటాన్ చేరు నియోజకవర్గం నుండి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న పటాన్ చేరు మాజీ జడ్పిటిసి బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ గారు ఈ…
పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోరుతు దరఖాస్తు సమర్పించిన బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అంతిరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్టు కోరుతూ దరఖాస్తును గాంధీ భవన్ లో బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అంతిరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ”పార్టీకి విధేయుడిగా,క్షేత్ర…
సంగారెడ్డి జిల్లాపటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని గుమ్మడిదల టోల్ గేట్ వద్ద మెదక్ సభకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,భారీగా చేరుకున్న గులాబీ శ్రేణులు కేసీఆర్ కు స్వాగతం పలుకేందుకు…
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారిని ఎమ్మెల్సీ సన్మానించారు
ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలిచిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి – కాట శ్రీనివాస్ గౌడ్
పటాన్ చెరు పట్టణంలోని బండ్లగూడ గ్రామానికి చెందిన వడ్డె గోపాల్ కి ఆక్సిడెంట్ జరిగిన విషయం బండ్లగూడ మాజీ సర్పంచ్ తెలియజేసిన వెంటనే వారికి ₹10000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి, మార్చ్ కాలనీలోని మాధవి అబ్బాయి కాలేజీ ఫీజు కట్టడానికి…
ఉట్ల గంగమ్మ జాతరకు 1,00,000 ఒక లక్ష రూపాయలు సాయం అందించిన పటాన్ చెరువు కాబోయే ఎమ్మెల్యే నీలం మధు ముదిరాజ్
ఊట్ల గ్రామంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో 25 ఆదివారం నాడు నిర్వహించే గంగమ్మ జాతరకు BRS రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ 1,00,000 ఒక లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లడుతూ ముదిరాజులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని…
సంగారెడ్డి జిల్లా : పటాన్ చేరు మండలం క్యాసారం గ్రామంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును రోడ్డు పక్కన వదిలి వెళ్ళిన గుర్తు తెలియని వ్యక్తులు. శిశువును సంగారెడ్డి ICDS అధికారులకు అప్పగించిన స్థానికులు. ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన…
పటాన్ చెరువులో మైత్రి గ్రౌండ్ లో MDR’s యంగ్ లీడర్స్ అసోసియేషన్ ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్-2023 ఘనంగా ఘనంగా ముగింపు వేడుకలు.
పటాన్ చెరువులో మైత్రి గ్రౌండ్ లో MDR’s యంగ్ లీడర్స్ అసోసియేషన్ ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్-2023 ఘనంగా ఘనంగా ముగింపు వేడుకలు. సాక్షిత : విన్నర్స్ గా నిలిచిన ఎం.ఆర్.ఎఫ్ పరిశ్రమ.పటాన్ చెరువు నియోజకవర్గం లోని MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో మైత్రి…