పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని గుమ్మడిదల టోల్ గేట్ వద్ద మెదక్ సభకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి

Spread the love

సంగారెడ్డి జిల్లా
పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని గుమ్మడిదల టోల్ గేట్ వద్ద మెదక్ సభకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,భారీగా చేరుకున్న గులాబీ శ్రేణులు

కేసీఆర్ కు స్వాగతం పలుకేందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో,వందల సంఖ్యలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరు

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా బోనాలు, పోతరాజులు,గంగిరెద్దులు, మనము నెమిలి ఆటలు, ఆశ్వదళాల ఊరేగింపులతో కోలాహలంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ శ్రేణులు

కేసీఆర్ కామెంట్స్:
త్వరలో కాళేశ్వరం నీళ్లు అందించి ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి జరుగుతోంది.

గుమ్మడిదలలో తనకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి,స్ధానిక టీఆర్ఎస్ శ్రేణులకు అభినందనలు తెలిపిన కేసీఆర్

Related Posts

You cannot copy content of this page