మంగళగిరి టోల్ ప్లాజా వద్ద 620 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న రెవెన్యూ&సివిల్ సప్లయ్స్, విజిలెన్స్ అధికారులు నూజివీడు నుంచి నెల్లూరు జిల్లాకు సరఫరా చేస్తాను సుమారు 620 బస్తాల రేషన్ బియ్యంను స్వాధీనం జేసి సమాచారం ప్రకారం నిఘా…
సంగారెడ్డి జిల్లాపటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని గుమ్మడిదల టోల్ గేట్ వద్ద మెదక్ సభకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,భారీగా చేరుకున్న గులాబీ శ్రేణులు కేసీఆర్ కు స్వాగతం పలుకేందుకు…
ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ బాదుడు అమరావతి: జాతీయ రహదారులపై ఉన్న టోల్ప్లాజాల్లో ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ ఫీజుల బాదుడు మొదలుకానుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనూ టోల్ రుసుములను సమీక్షిస్తారు.. అందులో భాగంగా ఈసారి 5 నుంచి 10…
టోల్ ప్లాజా వద్ద భారీ మొత్తంలో గంజాయి పట్టివేత … బాపట్ల జిల్లా, మార్టూరు మండలం, బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని మార్టూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వైజాగ్ నుంచి కర్నాటక రాష్ట్రంలోని…
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలేం టోల్ ప్లాజా మూసివేయడంతో రోడ్డున పడ్డ కార్మికలను మడపాము,నాతవలస టోల్ గేట్లలో వుద్యోగాలు కల్పించి ఆదుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.టోల్ ప్లాజా యెత్తి వేయడంతో 2007 నుంచి…
Chilakapalem toll plaza workers to be adjusted in Madapam and Nathavala toll plazas శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం చిలకపాలేం టోల్ ప్లాజా కార్మికులను మడపాం, నాతవలస టోల్ ప్లాజాల్లో సర్దుబాటు చేయాలని లేనిపక్షంలో గ్రాట్యూటీ, తగిన…
Toll plaza workers sit on dharna at Chilakapalem toll plaza చిలకపాలెం టోల్ ప్లాజా వద్ద టోల్ ప్లాజా కార్మికులు ధర్నా. యాంకర్ :శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం, చిలకపాలెం టోల్ ప్లాజాలో పనిచేసే ఉద్యోగుల, ఉదయం సీఐటీయూ…