మండల కేంద్రానికి చెందిన కీలక నేత బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు గుమ్మడిదల గ్రామ మాజీ ఉపసర్పంచ్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిక ? ఆయనతోపాటు ఆయన అనుచరులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ చేరుతున్నట్లు…
ఒకే రోజు 5 కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల ప్రారంభం జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో కోటి 25 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన.. కుల సంఘాల నిర్మాణాలకు 30 లక్షల రూపాయల సొంత నిధులు అందజేత.. గుమ్మడిదల సంగారెడ్డి…
సంగారెడ్డి జిల్లాపటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని గుమ్మడిదల టోల్ గేట్ వద్ద మెదక్ సభకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,భారీగా చేరుకున్న గులాబీ శ్రేణులు కేసీఆర్ కు స్వాగతం పలుకేందుకు…
కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధంముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ద్రోహి : కాట శ్రీనివాస్ గౌడ్ గుమ్మడిదల మండలంలో 1285 దళిత కుటుంబాలు ఉండగా, పార్టీ నాయకుల అనుచరులకు చెందిన 163 కుటుంబాలకు దళిత బంధు ఇవ్వడాన్ని కండిస్తూ, ప్రతీ దళిత కుటుంబానికి దళిత…
సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. త్వరలోనే ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి…