గుమ్మడిదల మండలం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

Spread the love

సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. త్వరలోనే ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలని సూచించారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page