శంకర్పల్లి: శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన మరకత శివాలయానికి విరాళాలు రావడం సంతోషంగా ఉందని ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు అన్నారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ…
అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సమీపిస్తోంది. మరో 17 రోజుల్లో భారత్లోనే అత్యంత అద్భుతమైన రామాలయం ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యారు. అయితే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి తిరుపతి లడ్డూలు పంపనున్నట్లు ఆలయ…
లక్ష గడపల ప్రజాసాధకుడు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నన్న
కృష్ణ నది తీర ప్రాంత గ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ——- జిల్లా ఎస్పీ శ్రీమతి కె. సృజన నదీతీర గ్రామలలో, పర్యాటక ప్రదేశాలలో పోలీస్ శాఖను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన జిల్లా ఎస్పీ గద్వాల్: అధిక వర్షాల కారణంగా పై…
సాక్షితహైదరాబాద్ :మైనార్టీల కోసం లక్ష రూపాయల స్కీం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనలో ఉందని, త్వరలో స్కీమ్ అమలవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. జల విహార్లో మైనార్టీ నేతల సమావేశం నిర్వహించారు. పలు మైనార్టీ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైనవారిని మంత్రి మహమూద్…
60 లక్ష రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నరసరావుపేట పట్టణంలోని సుమారు 60 లక్షల రూపాయల వ్యయంతో 26, 27, 28వ వార్డుల్లోని శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి…
వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయి బ్రాహ్మణ సంఘం పట్టణ నాయకులు, BC కార్పొరేషన్ ద్వారా లక్ష రూపాయల లోన్ లకు దరఖాస్తు చేసుకున్న నాయి బ్రాహ్మణులు అందరికీ…
ఉట్ల గంగమ్మ జాతరకు 1,00,000 ఒక లక్ష రూపాయలు సాయం అందించిన పటాన్ చెరువు కాబోయే ఎమ్మెల్యే నీలం మధు ముదిరాజ్
ఊట్ల గ్రామంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో 25 ఆదివారం నాడు నిర్వహించే గంగమ్మ జాతరకు BRS రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ 1,00,000 ఒక లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లడుతూ ముదిరాజులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని…
రైతులందరికీ రూ. లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ 2014, 2018 ఎన్నికల్లో హామీనిచ్చి ఓట్లు
సాక్షిత హైదరాబాద్: రైతులందరికీ రూ. లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ 2014, 2018 ఎన్నికల్లో హామీనిచ్చి ఓట్లు వేయించుకున్నారని, అధికారంలోకి వచ్చాక ఆ హామీ ఉత్తమాటగానే మిగిలిపోయిందా అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల…