టీటీడీ చైర్మెన్లలో భూమన కరుణాకర రెడ్డిది ప్రత్యేక ముద్ర : శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి

తిరుమల తిరుపతి దేవస్థానములకి ఇప్పటి వరకు ఎంతోమంది చైర్మెన్లు వచ్చారు గాని, వాళ్ళల్లో ప్రత్యేక ముద్ర వేసిన చైర్మెన్ గా భూమన కరుణాకర రెడ్డి నిలిచారని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. తిరుపతి పద్మావతి పురంలోని…

ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ : కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్

సాక్షిత తిరుపతి నగరం:రానున్న సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న చర్యలపై తిరుపతి ఓటర్ నమోదు అధికారి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి రానున్న…

ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి.. బాంబే హైకోర్టు తీర్పు

జీవిత ఖైదును రద్దు చేసిన న్యాయస్థానం మావోయిస్టులతో లింకుల కేసులో అరెస్టు 2017లో సాయిబాబాను దోషిగా తేల్చిన సెషన్స్ కోర్టు ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. ఆయనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది.…

అది సీఏం జ‌గ‌న్ ప‌గ‌టి క‌లే: అచ్చెన్నాయుడు

విశాఖ నుంచి సీఏంగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తాన‌న్న జగన్ విశాఖ‌పై ఆయనకున్నది కపట ప్రేమేనన్న అచ్చెన్న జ‌గ‌న్ పాల‌న‌లో రూ.40 వేల కోట్ల భూదోపిడి జరిగిందని ఆరోపణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో గెలిచి విశాఖ నుంచి సీఏంగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తాన‌ని, ఇక్క‌డే ఉంటాన‌ని ముఖ్యమంత్రి…

ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్

వైజాగ్ రానున్న పెద్ద కంపెనీ ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్న రహేజా గ్రూప్ విశాఖపట్నం : ఉత్తరాంధ్ర వాసులకు శుభవార్త. విశాఖ అభివృద్ధికి దోహదపడేలా మరో ప్రతిష్టాత్మక కంపెనీ వైజాగ్ రానుంది. ఈ మేరకు రహేజ్ గ్రూప్ విశాఖపట్నంలో ఐటీ పార్క్…

మహిళా భాగస్వామ్యంతోనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే కేపీ. వివేకానంద

కొంపల్లిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు…కొంపల్లి మున్సిపాలిటీ సాయి కృప అపార్ట్మెంట్స్ లో నాలుగో డివిజన్ కౌన్సిలర్ మాడం శెట్టి సువర్ణ కృష్ణ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.…

మీరందరి ఆశీస్సులు, మద్దతుతోనే ఇంతటి అఖండ విజయం సాధ్యమైంది : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

17 ఏళ్ల సమస్యకు 15 రోజుల్లో పరిష్కారం చేసిన పార్టీ బిఆర్ఎస్…. అర్చకుల బాగు కోరే నాయకుడు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ..* జీహెచ్ఎంసీ లో అత్యధిక దూప దీప నైవేద్యాలు అందుకుంటున్న పురోహితులం మనమే : ధూపదీప నైవేద్య సంఘం అర్చకులు…..…

సంక్షేమం కోసం పనిచేసే నాయకుడికి ఓటమి ఉండదని కుత్బుల్లాపూర్ ప్రజలు నిరూపించారు

సంక్షేమం కోసం పనిచేసే నాయకుడికి ఓటమి ఉండదని కుత్బుల్లాపూర్ ప్రజలు నిరూపించారు : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …సాక్షిత : 125 – గాజుల రామారం డివిజన్ కైసర్ నగర్ కమిటీ హాల్ నందు ఓం మణికంఠ నాయి బ్రాహ్మణ సేవా సంఘం…

నేలకొండపల్లి లోని బౌద్ధస్తూపాన్ని సందర్శించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నేలకొండపల్లి లోని బౌద్ధస్తూపాన్ని సందర్శించిన రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి . బౌద్ధస్తూపం అభివృద్ధికి అధికారులకు సూచనలు చేసిన మంత్రి

అదనపు కలెక్టర్ కు జిల్లా విద్యా శాఖ అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు

జోగులాంబ గద్వాల జిల్లా విద్యా శాఖ అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలను చేపట్టిన జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అపూర్వ చౌహాన్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జోగులాంబ గద్వాల జిల్లా విద్యాశాఖ అధికారిగా జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE