ఈ నెల 15వ తేదీన శ్రీకాకుళం జిల్లాకు చంద్ర బాబు

శ్రీకాకుళం : తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరు తో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించ నున్నారు. ఈ నెల 15వ తేదీన…

ఈ నెల 15వ తేదీన రాష్ట్రానికి వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి చేయవలసిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి అధికారులతో సమీక్షించారు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ కూడా ఈ నెల 16వ తేదీన రాష్ట్రానికి వస్తారని సీఎస్ తెలియజేశారు. https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

శ్రీ మారుతి సాయి ఉమా సంగమేశ్వర స్వామి వార్ల దేవస్థాన 15వ వార్షిక మహోత్సవం

Sri Maruti Sai Uma Sangameshwara Swamy Warla Devasthan 15th Annual Mahotsav శ్రీ మారుతి సాయి ఉమా సంగమేశ్వర స్వామి వార్ల దేవస్థాన 15వ వార్షిక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131…

పీజేఆర్ 15వ వర్ధంతి కార్యక్రమాన్ని బిఆర్స్కేవి కార్మిక విభాగం

PJR 15th Anniversary Program by BRSKV Labor Department సాక్షిత : పీజేఆర్ 15వ వర్ధంతి కార్యక్రమాన్ని బిఆర్స్కేవి కార్మిక విభాగం కూకట్పల్లి నియోజకవర్గం అధ్యక్షులు కర్క నాగరాజ్ ఆధ్వర్యంలో మూసాపేట్ గూడ్స్ షెడ్ రోడ్ లో నిర్వహించిన కార్యక్రమానికి…

You cannot copy content of this page