చాకరిమెట్ల శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

Spread the love

*ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు నర్సాపూర్ లోని శ్రీ చాకరిమెట్ల ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page