చాకరిమెట్ల శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

*ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు నర్సాపూర్ లోని శ్రీ చాకరిమెట్ల ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

వట్టెం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న: ఎంపీ అభ్యర్థి భరత్

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గం బిజినపల్లి మండలం వట్టెం గ్రామానికి విచ్చేసిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ని మరియు రాష్ట్ర నాయకులు దిలీప్ చారి కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.…

అయోధ్యలో శ్రీరాముల వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

అయోధ్యలోని శ్రీరాముల వారిని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు , మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి , సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , తిరుపతి రెడ్డి , బాలకృష్ణా…

రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారిని కాపాడడమే కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటాం

రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారిని కాపాడడమే కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటాం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద … సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద క్యూసీసీఏ ఛైర్మన్, జీడిమెట్ల గ్రేస్ కాస్పల్ చర్చ్ పాస్టర్ శౌరి…

శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే

రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు … ఎమ్మెల్యే కి మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు, నాయకులు……

మునిసిపల్ ఔట్సోర్సింగ్ వారిని పెర్మనెంట్ చేసి జీతాలను పెంచాలి.

మునిసిపల్ ఔట్సోర్సింగ్ వారిని పెర్మనెంట్ చేసి జీతాలను పెంచాలి.ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్. కుత్బుల్లాపూర్ మండలం మునిసిపల్ కార్మికుల సమావేశం నేడు షాపూర్ నగర్లోని పొట్లూరి నాగేశ్వరరావు భవన్ లో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా యూసుఫ్ హాజరై మాట్లాడారు. ఈ…

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

సాక్షిత : *ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని కుటుంబ సభ్యులు మరియు నాయకులతో కలిసి దర్శించుకున్నారు.

జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకున్న:-

ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి గారు ◆ఎమ్మెల్యే విజయుడు అలంపూర్ పట్టణ కేంద్రంలోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ,ఎమ్మెల్యే విజయుడు దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ చిన్న కృష్ణయ్య నాయుడు అర్చకులు వారిని ఆలయ మర్యాదలతో…

నంభులాద్రి లక్ష్మి నరసింహ స్వామీ వారిని దర్శించుకున్న పెద్దపల్లి శాసనసభ్యులు

కొదురుపాక, దేవునిపల్లి (నిమ్మనపల్లి) గ్రామంలో శ్రీ.నంభులాద్రి లక్ష్మి నరసింహ స్వామీ జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు . చింతకుంట విజయరమణ రావు . అనంతరం అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ కమిటీ…

ఐ.ఎస్. జగన్నాధపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న హోంమంత్రి తానేటి వనిత

ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్. జగన్నాధపురం కొండపై శ్రీ లక్ష్మి నరింహస్వామి వారిని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత దర్శించుకున్నారు.. హోంమంత్రికి దేవస్థాన అధికారులు ఆలయ లాంచనాలతో స్వాగతం పలికి స్వామి వారి దర్శనం…

You cannot copy content of this page