శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే

Spread the love

రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు …

ఎమ్మెల్యే కి మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు, నాయకులు…

నూతన ఆలయ కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే .

అనంతరం, దేవాలయ వేడుకల మందిరంలో 2024 జాతర బ్రహ్మోత్సవాల సక్సెస్ కొరకు వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని, పలు అంశాలపై చర్చించారు…

సమావేశం అనంతరం బ్రహ్మోత్సవాల గోడ పత్రికను అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు..

Related Posts

You cannot copy content of this page