గడువులోగా ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయని వారిని నుంచి రూ.600 కోట్లకుపైగా పెనాల్టీ ఛార్జీలు

గడువులోగా తమ పాన్‌ను ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయని డిఫాల్టర్‌ల నుంచి రూ.600 కోట్లకు పైగా పెనాల్టీని వసూలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 11.48 కోట్ల పాన్‌కార్డులు ఆధార్‌తో అనుసంధానం కాలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రిత్వ శాఖ…

శ్రీ క్షేత్ర దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఈరోజు కర్ణాటక రాష్ట్రం, గాణగాపూర్ లోని శ్రీ క్షేత్ర దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్నారు.
Whatsapp Image 2024 01 23 At 12.28.34 Pm

యాదాద్రి శ్రీలక్ష్మినర్సింహా స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

యాదాద్రి శ్రీలక్ష్మినర్సింహా స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు యాదాద్రి శ్రీ లక్ష్మినర్సింహా స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో మేడ్చల్ జిల్లా గ్రంధాలయ…

శ్రీ చాకరిమెట్ల ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

సాక్షిత : నర్సాపూర్ లోని శ్రీచాకరిమెట్ల ఆంజనేయ స్వామి వారిని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్ , కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ…

*శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ *

అంబర్ పేట ఎమ్మెల్యే మా ప్రియతమ నేత కాలేరు వెంకటేష్ తో కలిసి కార్తీక సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి ప్రత్యేక దర్శనం చేసుకున్న అంబర్ పేట BRS పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ రావు,మధుసూదన్ రెడ్డి, లింగరావు,మల్లేష్…
Whatsapp Image 2023 12 02 At 2.41.45 Pm

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి , తిరుపతి రెడ్డి , నాయకులు…
Whatsapp Image 2023 11 15 At 2.37.17 Pm

స్వామి వారిని దర్శించుకున్నా వి పి గౌతమ్, ఐఏఎస్, District Collector ఖమ్మం

శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో భద్రాచలంలో ఈరోజునిత్య కళ్యాణాలలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న డాక్టర్ జి వినీత్ ఐపీఎస్ పి వి గౌతమ్ ఐఏఎస్ స్వామివారిని దర్శించుకోవడం జరిగినది ఇట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం

శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా వేద పండితులు ఎమ్మెల్సీ కి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ…

కర్ణాటకలోని కుక్కే శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్న శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ

కర్ణాటకలోని కుక్కే శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్న దుండిగల్ పురపాలక చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పురపాలక చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ దంపతులు కర్ణాటకలోని కుక్కే శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన…

స్థానిక సంస్థలలో మాదిరిగా చట్టసభలలో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించి వారిని గౌరవించాలి

తెలంగాణ రాష్ట్ర భూగర్భ గనులు, పౌర సంబంధాలు మరియు సమాచార శాఖ మాత్యులు గౌరవ పట్నం మహేందర్ రెడ్డి , వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మరియు తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి…

You cannot copy content of this page