వట్టెం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న: ఎంపీ అభ్యర్థి భరత్

Spread the love

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గం బిజినపల్లి మండలం వట్టెం గ్రామానికి విచ్చేసిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ని మరియు రాష్ట్ర నాయకులు దిలీప్ చారి కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వెంకటేశ్వర స్వామి ని దర్శించుకుని పూజలు చేసిన నాగర్ కర్నూల్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి భరత్ గారు, రాష్ట్ర నాయకులు దిలీప్ చారి .

అదేవిధంగా భరత్ ప్రసాద్ ని సన్మానించి ఆశీర్వదించిన అర్చకులు .

Related Posts

You cannot copy content of this page