చాకరిమెట్ల శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

*ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు నర్సాపూర్ లోని శ్రీ చాకరిమెట్ల ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

వట్టెం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న: ఎంపీ అభ్యర్థి భరత్

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గం బిజినపల్లి మండలం వట్టెం గ్రామానికి విచ్చేసిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ని మరియు రాష్ట్ర నాయకులు దిలీప్ చారి కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.…

ఏడుపాయల శ్రీ వన దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ

మెదక్ నియోజకవర్గం ఏడుపాయల శ్రీ వన దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ …ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు… ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అర్కల అనంత స్వామి ముదిరాజ్,…

అయోధ్యలో శ్రీరాముల వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

అయోధ్యలోని శ్రీరాముల వారిని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు , మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి , సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , తిరుపతి రెడ్డి , బాలకృష్ణా…

పిఠాపురం శ్రీపాదగయ క్షేత్రంలో పురుహూతిక అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాదగయ క్షేత్రంలో పురుహూతిక అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ వేదాశీర్వచనాలు అందించిన అర్చకులు దత్తాత్రేయ అవతారం అయిన శ్రీ పాదవల్లభునిదర్శించుకుని ప్రత్యేక పూజలు దత్తపీఠం ఆవరణలో ఉన్న అవదంభర వృక్షానికి నారికేళ…

శ్రీవారిని దర్శించుకున్న లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్, భువనేశ్వరి ఇతర కుటుంబసభ్యులు

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటి దేవుణ్ణి దర్శించుకున్న జేజమ్మ

దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర మండలం చిన్న రాజామురు గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి శ్రీమతి డి కె అరుణమ్మ ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్…

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్‌ షా

హైదరాబాద్‌ లోని చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌ షా దర్శించుకున్నారు.ఈ మేరకు ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు.కేంద్రమంత్రితో పాటు హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీలత పూజల్లో పాల్గొన్నారు. అమిత్ షా మాట్లాడుతూ భాగ్యలక్ష్మి…

ఏడుపాయలు దుర్గ భవాని ఆలయాన్ని దర్శించుకున్న డిప్యూటీ మేయర్, నాయకులు

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఏడుపాయలు దుర్గ భవాని ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్న నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్న నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డా॥పి.అనిల్ కుమార్ యాదవ్ , మరియు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అప్పి రెడ్డి , మద్దాల గిరి…

You cannot copy content of this page