కారు గుర్తుకే మన ఓటు.. చివరి రోజు ప్రచారంలో ఎమ్మెల్యే…

Spread the love
Our vote is a car mark.. Kutbullapur MLA in the last day of campaigning...


కారు గుర్తుకే మన ఓటు.. చివరి రోజు ప్రచారంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే...

 మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం నేటితో చివరి రోజు కావడంతో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్  ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ మేరకు తంగడపల్లి గ్రామంలోని 5, 6వ వార్డులకు ఇంఛార్జిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఎమ్మెల్యే  ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.

 ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేశారు. 3వ తేదీన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

Related Posts

You cannot copy content of this page