హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రాం నగర్ కాలనీ లో చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కొరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక శ్రీ పంచముఖ అభయ ఆంజనేయస్వామి…
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : బుధవారం ఉదయం రాజమండ్రి (రావులపాలెం) నుండి హైదారాబాద్ వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ టిఎస్ 15 యుఎఫ్ 3797 గల వాహనం అదుపుతప్పి సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామంలో డివైడర్ను ఢీ కొట్టి ఫల్టి…
బస్సు డ్రైవర్, కారు ఓనర్ దుర్మరణం… తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద తెల్లవారున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గిద్దలూరు నుండి చెన్నైకి వెళుతున్న ఆర్టీసీ బస్సు ముందుచక్రం పంచరైంది. బస్సును పక్కకు పార్క్ చేసి…
పటాన్చెరు : కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత కారు ఢీకొన్న టిప్పర్ను పోలీసులు గుర్తించారు. ఫిబ్రవరి 23న ఎమ్మెల్యే లాస్యనందిత కారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రామేశ్వరం బండ సమీపంలో అవుటర్ రింగ్రోడ్డుపై ప్రమాదానికి గురైంది. కారు డ్రైవర్ ఆకాశ్ నిద్రమత్తులో…
హైదరాబాద్: పటాన్చెరు శివారులో బాహ్యవలయ రహదారిపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఎందుకు జరిగింది? ఎలా జరిగింది?అనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు.ముందు వెళ్తోన్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఓఆర్ఆర్పై రెండో లైనులో వెళ్తోన్న…
కారు బైక్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మోకిల PS పరిధిలో జరిగింది. CI వీరబాబు తెలిపిన వివరాలు ఆదివారం సాయంత్రం మోకిల భారత్ పెట్రోల్ పంపు వద్ద టాటా హరియర్ కారు (TS 34 J 0070) ను…
పెద్దపల్లి జిల్లా:ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలోకి కారు దూసుకు వెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు క్షేమంగా బయట పడిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రం శివారులో చోటుచేసుకుంది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో నిమ్మనపల్లి నుండి పెద్ద కలువలకు వెళ్తున్న…
కారు గుర్తుకే ఓటేద్దాం – బీఆర్ఎస్ పార్టీనే గెలిపిద్దాం …… సాక్షిత : శేరిలింగంపల్లి లో భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తాం ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే గా గాంధీ ని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటాం శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ…
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళ హారతులతో ప్రభుత్వ విప్ గాంధీకి అపూర్వ స్వాగతం పలికిన మహిళ సోదరీమణులు, అడుగడుగునా నీరాజనంమంచి పనులెన్నో చేసాం. ఆశీర్వదించండి*ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే గా గాంధీ ని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటాం కాలనీ వాసులు *ముఖ్యమంత్రి కేసీఆర్…
దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ గ్రామం లో ఎన్నికల ప్రచారంలో భాగంగా 18th వార్డు లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గోనడం జరిగింది.