ఏపీ లో నామినేషన్ల దాఖలుకు రేపే చివరి తేదీ..

ఏపీలో గురువారం నాటికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. దాంతో ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలకు 417 నామినేషన్లు దాఖలయ్యాయి. 175 అసెంబ్లీ స్థానాలకు 2,350 నామినేషన్లు నమోదయ్యాయి.

ఓటు నమోదుకు నేడే చివరి అవకాశం

ఈ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఇదే ఆఖరి గడువు అమరావతి: ఈ సారి ఓటర్ల జాబితాలో మీ పేరుందా? లేకపోతే వెంటనే నమోదు చేసుకోండి. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం చివరి రోజు.. మే 13న జరగనున్న సార్వత్రిక…

సోమిరెడ్డి చివరి వరకు పోటీలో నిలబడతాడా..”

“పొదలకూరు మండలంలో మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారం” “సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, భోగసముద్రం, చెన్నారెడ్డిపల్లి, నావూరు, నావూరు పల్లి గ్రామాలలో ఆదివారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి కాకాణి” “గ్రామాలలో పర్యటించిన మంత్రి కాకాణికి అడుగడుగున బ్రహ్మరథం పట్టిన…

ఆస్తి పన్ను చెల్లింపులకు చివరి అవకాశం: కమిషనర్ శ్రీనివాస్

సాక్షిత శంకర్‌పల్లి: ఆస్తి పన్ను చెల్లింపులకు చివరి అవకాశం అని శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 90 శాతం అపరాధ రుసుము నీటితో ముగియనున్నదని, అందువల్ల పట్టణ ప్రజలు తమ యొక్క ఆస్తి పన్నును…

కొత్త ఓటు నమోదుకు మరో చివరి అవకాశం

ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీకి ఎన్నికలు నిర్ణయించడంతో కొత్త ఓటు నమోదుకు మరోసారి చివరి అవకాశం కల్పించిన ఎన్నికల కమిషన్.. ఏప్రిల్ 15వ తేదీలోగా 18 ఏళ్ల వయసు నిండిన వారికి కొత్త ఓటు నమోదుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు…

నా చివరి శ్వాస వరకు ప్రజాసేవ చేస్తానే వుంటా

నా చివరి శ్వాస వరకు ప్రజాసేవ చేస్తానే వుంటా – మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి.. తన ఎంజ్అర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్పొరేట్ కు ధీటుగా అన్ని మౌళిక సదుపాయాలతో నిర్మించిన సిర్శా వాడ గ్రామ జిల్లా పరిషత్…
Whatsapp Image 2024 01 30 At 7.08.34 Pm

సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే చివరి పార్లమెంట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది.

జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరిగే బడ్జెట్ సమావేశాల కోసం అధికార, విపక్షాలు సిద్ధమయ్యాయి. ఎన్నికలకు ముందు మోదీ సర్కారు ఎలాంటి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. సంచలనాల విషయం ఎలా ఉన్నా మధ్యంతర బడ్జెట్ సంస్కరణాత్మకంగానే…

ఏప్రిల్ నెల చివరి నాటికి బేగంపేట నాలా పనులను పూర్తి చేయాలి మంత్రి తలసాని ఆదేశాలు

By the end of April, Minister Talasani has directed to complete the works of Begumpet Canal ఏప్రిల్ నెల చివరి నాటికి బేగంపేట నాలా పనులను పూర్తి చేయాలి మంత్రి తలసాని ఆదేశాలు సాక్షిత సికింద్రాబాద్…

ధనుర్మాసం పూజా కార్యక్రమాలు చివరి రోజు సందర్భంగా ఘనంగా నిర్వహించారు

Dhanurmasam pooja programs were organized on the last day ధనుర్మాసం పూజా కార్యక్రమాలు చివరి రోజు సందర్భంగా లావేరు మండలం రాయినింగారిపేట గ్రామంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో కులమతాలకు అతిథిగా ధనుర్మాస పూజల్లో ప్రజలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా…

కారు గుర్తుకే మన ఓటు.. చివరి రోజు ప్రచారంలో ఎమ్మెల్యే…

Our vote is a car mark.. Kutbullapur MLA in the last day of campaigning... కారు గుర్తుకే మన ఓటు.. చివరి రోజు ప్రచారంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే... మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం నేటితో చివరి రోజు…

You cannot copy content of this page