అత్తాపూర్ డివిజన్ లోని జిల్లా పరిషత్

Spread the love
MLC in Zilla Parishad High School, Attapur Division

సాక్షిత : అత్తాపూర్ డివిజన్ లోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ ఎన్రోల్మెంట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.

ప్రిన్సిపల్ సాయి ప్రసాద్ రావు నీ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇంఛార్జి రచూరి రాజశేఖర్, పాఠశాల ఓటర్ ఎన్రోల్మెంట్ పర్యవేక్షకులు బీజేపీ డివిజన్ అధ్యక్షులు సాబాద విజయ్ లు కలిసి ఎన్రోల్మెంట్ అప్లికేషన్ ఫార్మ్ లు అందించడం జరిగింది.

ఓటు నమోదు కు ఉపాధ్యాయులు ముందు నుండే ఏర్పాట్ల లో ఉన్నామని పాఠశాలలో మొత్తం 14 మంది ఉపాధ్యాయులు ఉండగా అందులో 12 మంది వి ఓటు నమోదు అభ్యర్థన పత్రము ధృవీకరణ కు సిద్ధం చేశామని కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకుంటాం అని ప్రిన్సిపల్ తెలియచేశారు.

ఈ కార్యక్రమం లో చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ ఎన్.మల్లారెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి మోండ్ర కొమరయ్య, జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి సులిగె వెంకటేష్, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి స్టార్ చిన్న, జిల్లా యువమోర్చ ఉపాధ్యక్షులు కొంగళ్ళ నవీన్, జిల్లా ఓబీసీ కార్యవర్గ సభ్యులు

బీట్కురి సిద్ధేశ్వర, డివిజన్ ప్రధాన కార్యదర్శులు గొరిగే రాజేష్, సురంపల్లి సాయి యాదవ్, నాల్లింగ్ రజమల్లయ్య, ఉపేందర్, ముకేష్ బిరాధర్, బాలకృష్ణ, మ్యడం రాము, లక్ష్మీకాంత్ వ్యస్, సతీష్, మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page