బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 132వ జయంతి

సాక్షిత : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా శేర్లింగంపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి డివిజన్ పరిధిలోని…

స్టాలిన్ నగర్, MA నగర్ లలో గల మసీదు లో జరిగిన బట్టల పంపిణీ కార్యక్రమం

రంజాన్ మాసం పర్వదినం ను పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్త మహబూబ్ పెట్ ,స్టాలిన్ నగర్, MA నగర్ లలో గల మసీదు లో జరిగిన బట్టల పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముస్లిం సోదర…

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పూర్తి ఇండ్లు,

రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం మాడుగులమండలం అవురుపల్లి గ్రామంలో* ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పూర్తి ఇండ్లు, అసంపూర్తి ఇండ్ల నిర్మాణంలో 1) అల్లవాల సాయిలమ్మ 2)అల్లవాల రాములు 3)పోలే శ్రీను, 4) బొడ్డు పల్లి ముత్యాలు 5) దార్ల నరసింహ…

హనుమాన్ జయంతి పర్వదినంను పురస్కరించుకుని చందానగర్ డివిజన్

సాక్షిత : హనుమాన్ జయంతి పర్వదినంను పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలనీ లో చందానగర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ శోభ యాత్ర ను మియాపూర్ ఏసీపీ నర్సింహ…

హనుమాన్ జయంతి పర్వదినంను పురస్కరించుకుని మియాపూర్ డివిజన్

హనుమాన్ జయంతి పర్వదినంను పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ విలేజ్ లో గల హనుమాన్ దేవాలయంలో జరిగిన వేడుకలలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .…

చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన వికర్ సెక్షన్ కాలనీ లో HMWS & SB వారి ఆధ్వర్యంలో రూ.25 లక్షల రూపాయల అంచనావ్యయంతో చెపట్టబోయే మంజీర మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి…

సురక్ష ఎనక్లేవ్ కాలనీలలో రూ. 50 లక్షల రూపాయల అంచనా వ్యయం

సాక్షిత : * చందానగర్ డివిజన్ పరిధిలోని ఇక్రిశాట్ కాలనీ, సురక్ష ఎనక్లేవ్ కాలనీలలో రూ. 50 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ శ్రీమతిమంజుల రఘునాథ్ రెడ్డి…

శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలే నా బలగం ,

శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలే నా బలగం ,బీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలే నా బలం*బీఆర్ ఎస్ పార్టీ కి పార్టీ కార్యకర్తలే శ్రీరామ రక్ష8500 కోట్ల తో శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధిప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీసాక్షిత : ముఖ్యమంత్రి వర్యులు, బీఆర్ఎస్…

శేరిలింగంపల్లి డివిజన్ ను ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతా : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

సాక్షిత : భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్శేరిలింగంపల్లి డివిజన్ లోగల నెహ్రు నగర్, గోపినగర్ కాలనీలలో భూగర్భ డ్రైనేజ్ మరియు నూతనంగా చేపట్టే సీసీ రోడ్డు పనులను కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సంబంధిత జిహెచ్ఎంసి అధికారులతో…

శ్రీరామనవమి ఉత్సవాల్లో.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

శ్రీరామనవమి ఉత్సవాల్లో.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్ లోగల హుడాట్రేడ్ సెంటర్ లోని రామాలయం, బీహెచ్ఈఎల్ ఎంఐజి, తారనగర్ తుల్జభవాని ఆలయం, ఆదర్శ్ నగర్, మాట్రీక్స్ అపార్ట్మెంట్, ఆరంభ టౌన్షిప్, సురభి కాలనీ, బాపునగర్, నల్లగండ్ల…

You cannot copy content of this page