ఎంబిబిఎస్ లో సీట్ సాధించిన నుంసావత్ జ్యోతికి ఎమ్మెల్యే 5000/ రూపాయలు

Spread the love
MLA Jaipal Yadav 5000/ rupees to Nunsawat Jyoti who secured a seat in MBBS.

ఎంబిబిఎస్ లో సీట్ సాధించిన నుంసావత్ జ్యోతికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ 5000/ రూపాయలు ఆర్థిక సాయం అందించగా, జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5000/ వేల రూపాయల ఆర్థిక సాయం

సాక్షిత : కడ్తాల్ మండలం రావిచెడు గ్రామపంచాయతీ పరిధిలోని మద్దెల కుంటతండాకు చెందిన నూంసావత్ జ్యోతిని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ అభినందించారు. మారుమూల ప్రాంతానికి చెందిన జ్యోతి ఎంబిబిఎస్ లో సీటు దక్కించుకోవడం గర్వంగా ఉందని తెలిపారు. మున్ముందు తన ప్రతిభను ఇలానే కనపరచాలని సూచించారు అనంతరం జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5000/ వేల రూపాయల ఆర్థిక సాయం అందించగా, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ 5000 రూపాయల ఆర్థిక సాయం అందించారు

.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్ రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు శ్రీనివాస్ రెడ్డి సర్పంచ్ లక్ష్మి నర్సింహారెడ్డి యాదయ్య కృష్ణయ్య భాగ్యమ్మ జంగయ్య ఎంపిటిసి లచ్చిరాం నాయక్ ప్రియా రమేష్ డైరెక్టర్ సేవ్య నాయక్ జంగయ్య ఉప సర్పంచ్ వినోద్ వార్డు సభ్యులు రామచంద్రయ్య నాయకులు గోపాల్ అంజి రాజు టీక్ లాల్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page