SSC బోర్డ్ వారిచే విడుదల చేసిన పది’ ఫలితాల్లో స్టేట్‌ 1st ర్యాంక్‌ సాధించిన ఏలూరు విద్యార్ధిని.

2024 ఏడాది పదో తరగతి ఫలితాల్లో మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించి ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి రాష్ట్రంలోనే టాప్‌ ర్యాంకర్‌గా నిలిచింది. ఒక్క సెకండ్‌ ల్యాంగ్వేజ్‌ (హిందీ) మినహా మిగతా…

ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ లలో అతి వేగంగా శతకం సాధించిన నమీబియా క్రికెటర్

నమీబియా క్రికెటర్ జాన్ నికోల్ లాప్టీ – ఈటన్ ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ లలో కేవలం 33 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఈ ఆటగాడు నేపాల్ టీమ్ తో జరిగిన టీ 20 మ్యాచ్ లో కేవలం…

గోల్డ్ మెడల్ సాధించిన సత్యసాయిడిగ్రీకళాశాల విద్యార్ధిని

గోల్డ్ మెడల్ సాధించిన సత్యసాయిడిగ్రీకళాశాల విద్యార్ధిని సన్మానించిన జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ గద్వాల:-పాలమూరువిశ్వావిద్యాలయ పరిధిలో నాల్గవ కాన్వాకేషన్ లో బి.ఎస్సి విభాగంలోశ్రీసత్యసాయి డిగ్రీమరియుపిజీకళాశాల విద్యార్ధిని రుక్షానా బేగం ఆరు సెమిస్టర్లలో కలిపి (94) పెర్సెంటేజ్ మార్కులు సాధించి గోల్డుమెడల్,సాధించింది…

భారత్ సాధించిన మరో విజయం

డీఆర్డీవో భారత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఫ్లయింగ్ వింగ్ విజయవంతంగా ప్రయోగించి అమెరికా వంటి దేశాల సరసన చేరింది.

వికారాబాద్ మహావీర్ మెడికల్ కళాశాలలో MBBS సీటు సాధించిన సందర్బంగా అభినందిస్తూ… శుభాకాంక్షలు

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని నాగసముందర్ గ్రామానికి చెందిన CH. సాయిప్రియ కు వికారాబాద్ మహావీర్ మెడికల్ కళాశాలలో MBBS సీటు సాధించిన సందర్బంగా అభినందిస్తూ… శుభాకాంక్షలు తెలియజేశారు.

రైఫిల్ పోటీల్లో బంగారు పతకాలు సాధించిన అఖిలను అభినందించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని బీజేఆర్ నగర్ కు చెందిన వనమాల అఖిల ఇటీవలే జరిగిన రాష్ట్ర స్థాయి 10 మీటర్ల రైఫిల్ ఛాంపియన్‌షిప్, సీఎం కప్ లలో బంగారు పతకాలను సాధించిన నేపథ్యంలో ఎమ్మెల్యే కేపి…

యోగాలో మెడల్స్ సాధించిన చిన్నారులను అభినందించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

యోగాలో మెడల్స్ సాధించిన చిన్నారులను అభినందించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ కు చెందిన శివ శక్తి ధ్యాన యోగ కేంద్రం చిన్నారులు జాశ్విన్, సాహితీ, మానస లు తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్…

సివిల్స్ లో 694వ ర్యాంక్ సాధించిన రంగన్నగూడెం నివాసి పుసులూరు రవికిరణ్అభినందనలు తెలిపిన రంగన్నగూడెం గ్రామ ప్రజాప్రతినిధులు

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామానికి చెందిన యువ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పుసులూరు రవికిరణ్ యూ.పి.పి.ఎస్.సి విడుదల చేసిన సివిల్ ఫలితాలలో అఖిల భారత స్థాయిలో 694వ ర్యాంకు సాధించారు. ఈ ర్యాంకు సాధించడం పట్ల రంగన్నగూడెం గ్రామ ప్రముఖులు,సాగునీటి…

వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన ఉపాధ్యాయులను సన్మానించిన జి.వి.ఆంజనేయులు

పల్నాడు జిల్లా హెడ్ రైటింగ్ (క్యాలిగ్రాఫి) లో పరీక్షలలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన ఉపాధ్యాయులను సన్మానించిన జి.వి.ఆంజనేయులు వినుకొండ కుమ్మరి బజార్ కు చెందిన పూసపాటి తేజ ప్రేవేట్ టీచర్ మరియు ఇందిరా నగర్ కు చెందిన…

తైక్వాండోలో గోల్డ్ మెడల్స్ సాధించిన వీణవంక హై స్కూల్ విద్యార్థులు

తైక్వాండోలో గోల్డ్ మెడల్స్ సాధించిన వీణవంక హై స్కూల్ విద్యార్థులు జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో చొప్పదండి మండలంలోని ఆర్యవైశ్య భవన్ లో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలలో వీణవంక హై స్కూల్ విద్యార్థులు బబ్బూరి…

You cannot copy content of this page