గడప గడపకు మన ప్రభుత్వం”లో మంజూరైన త్రాగునీటి బోరు పైపులైన్ ను ప్రారంభించిన మంత్రి ఆర్.కె.రోజా

Spread the love

Minister RK Roja inaugurated the sanctioned drinking water bore pipeline in “Gadapa Gadapaku Mana Govt”.

గడప గడపకు మన ప్రభుత్వం”లో మంజూరైన త్రాగునీటి బోరు పైపులైన్ ను ప్రారంభించిన మంత్రి ఆర్.కె.రోజా


సాక్షిత : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా


నిండ్ర మండలం జి.ఎన్ కండ్రిక పంచాయతీ పరిధిలోని బీ.జీ కండ్రిక మరియు ఎం.సీ కండ్రిక గ్రామం నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన నిధులు అంచనా విలువ 8.50 లక్షలు మరియు ఎమ్మెల్యే నిధులు అంచనా విలువ 2.50 లక్షలు మొత్తం అంచనా విలువ 11.00 లక్షల రూపాయలతో మంజూరు చేసిన త్రాగునీటి బోరు మరియు పైపులైన్లకు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో నిండ్ర మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, సర్పంచ్ లు, రాష్ట్ర డైరెక్టర్లు, కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page