ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని మాజీ మంత్రి,

హైదరాబాద్‌: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కార్మికులు, ఉద్యోగుల భద్రత, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని భారాస…

మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రులు జైల్లో ఉన్నారు: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

యూపీఏ హయాంలో రూ. 12 లక్షల కోట్ల దోపిడీ చేశారు 2047 నాటికి పేదరికం లేని దేశంగా.. అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించుకుందాం మెజార్టీ పార్లమెంట్ సీట్లు భాజపా గెలవడం ఖాయం  కాంగ్రెస్ గెలిచేది లేదు.. ఇచ్చిన హామీలు అమలు చేసేది…

సాలూరు, విజయనగరం జిల్లామన ప్రభుత్వంలో గిరిజనులకు ప్రపంచంతో పోటీపడే విద్యావకాశాలు.. సీఎం జగన్

ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన వర్సిటీకి కేంద్ర మంత్రితో కలిసి శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌సాలూరులో రూ.834 కోట్లతో 561.88 ఎకరాల్లో వర్సిటీ ఏర్పాటుఈ వర్సిటీతో గిరిపుత్రుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులునాలుగేళ్ల మన పాలనలో విద్య వైద్యానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం.. సీఎం…

ప్రజాక్షేమమైన మన ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండలానికి చెందిన 10 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని 24 మంది లబ్ధిదారులకు మంజూరైన BC కులాల…

గవర్నర్ ఆర్టీసీ నీ ప్రభుత్వంలో విలీనం ఆమోదం తెలపాలి కల్వకుర్తి ఆర్టీసీ కార్మికులు

43 రోజుల దీక్ష.34 మందిఆర్టీసీ కార్మికుల త్యాగాలపలమే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం సాక్షిత : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది కానీ అట్టి బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంతో ఉదయం 6…

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చరిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర గిరిజన స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వ శాఖలో విలీనం చేయాలనే కేబినెట్ నిర్ణయాన్ని హర్షిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి రాష్ట్ర గిరిజన స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ , సీఎం కేసీఆర్…

వైఎస్ఆర్ ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమం ప్రతి ఇంటి తలుపుతడుతోంది….. మంత్రి రోజా

సాక్షిత : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమం ప్రతి ఇంటి తలుపుతడుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సరీ్వసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. నగరి నగరి మున్సిపాలిటీ పద్మావతి నగర్ సచివాలయం పరిధిలోని 26వ,…

“గత టీడీపీ ప్రభుత్వంలో కంటే మన ప్రభుత్వంలోనే ఎక్కువ పోస్టులు భర్తీ చేశాం

గత టీడీపీ ప్రభుత్వంలో కంటే మన ప్రభుత్వంలోనే ఎక్కువ పోస్టులు భర్తీ చేశాం” సాక్షిత : *2019 నుండి నేటి వరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖలో 12,128 పోస్టులు భర్తీ చేసిన ఘనత మన జగనన్న ప్రభుత్వంది – మంత్రి…

గడప గడపకు మన ప్రభుత్వం”లో మంజూరైన త్రాగునీటి బోరు పైపులైన్ ను ప్రారంభించిన మంత్రి ఆర్.కె.రోజా

Minister RK Roja inaugurated the sanctioned drinking water bore pipeline in “Gadapa Gadapaku Mana Govt”. గడప గడపకు మన ప్రభుత్వం”లో మంజూరైన త్రాగునీటి బోరు పైపులైన్ ను ప్రారంభించిన మంత్రి ఆర్.కె.రోజా సాక్షిత : రాష్ట్ర…

You cannot copy content of this page