యూపీఏ హయాంలో రూ. 12 లక్షల కోట్ల దోపిడీ చేశారు
2047 నాటికి పేదరికం లేని దేశంగా.. అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించుకుందాం
మెజార్టీ పార్లమెంట్ సీట్లు భాజపా గెలవడం ఖాయం
కాంగ్రెస్ గెలిచేది లేదు.. ఇచ్చిన హామీలు అమలు చేసేది లేదు
భారాస పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదు.