శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు, మంత్రులు మరియు ఎమ్మెల్యేలు

మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రులు జైల్లో ఉన్నారు: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

యూపీఏ హయాంలో రూ. 12 లక్షల కోట్ల దోపిడీ చేశారు 2047 నాటికి పేదరికం లేని దేశంగా.. అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించుకుందాం మెజార్టీ పార్లమెంట్ సీట్లు భాజపా గెలవడం ఖాయం  కాంగ్రెస్ గెలిచేది లేదు.. ఇచ్చిన హామీలు అమలు చేసేది…
Whatsapp Image 2024 01 17 At 1.58.04 Pm

గట్టమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రులు సీతక్క, కొండ సురేఖ

ములుగు జిల్లా సమీపంలో ఉన్న గట్టమ్మ తల్లిని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీ రాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకు న్నారు. ములుగు జిల్లాకు మొదటిసారిగా వచ్చిన మంత్రి…
Whatsapp Image 2024 01 17 At 12.05.43 Pm

మేడారంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ పర్యటన..

మేడారం వనదేవతలకు ప్రత్యేక పూజలు చేయనున్న మంత్రులు.. అనంతరం మేడారం జాతర ఏర్పాట్లు, నిర్వహణపై అధికారులతో సమీక్ష..

సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం పథకం ప్రారంభోత్సవంలో మంత్రులు సబితా రెడ్డి , హరీష్ రావు

సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం పథకం ప్రారంభోత్సవంలో మంత్రులు సబితా రెడ్డి , హరీష్ రావు తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … సాక్షిత : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాలలోని జిల్లా పరిషత్…

హరీశ్వర్ రెడ్డి స్వగృహం పరిగి లో వారి పార్థీవ దేహానికి మంత్రులు హరీశ్ రావు,నివాళులర్పించిన

బీఆర్ఎస్ సీనియర్ నాయకులు స్వర్గీయ హరీశ్వర్ రెడ్డి స్వగృహం పరిగి లో వారి పార్థీవ దేహానికి మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డిలతో కలసి పూల మాల వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ .…

జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ లను పునరుద్దరించండి-కేంద్ర మంత్రులు, రైల్వే బోర్డు ఛైర్మన్ కు వినతి..

దేశవ్యాప్తంగా నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ లను పునరుద్ధరించాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్ డబ్ల్యూజే), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ ప్రధాన…

ములుగు గడ్డపై బిఆర్ఎస్ జండా ఎగరడం ఖాయం: మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి

ములుగు జిల్లా :దేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 119 కి 115 నియోజకవర్గాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించి సీఎం కేసీఆర్‌ చరిత్ర స్పష్టించారని, పట్టుమని 10మంది అభ్యర్థులను ప్రకటించలేని పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఉన్నాయని మంత్రులు…

కేసీఆర్ సార్ బహిరంగ సభకు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ,

మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా సర్కోలి గ్రామంలో నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ బహిరంగ సభకు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి హాజరైన ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

దావత్-ఏ-ఇఫ్తార్ లో పాల్గొన్న మంత్రులు మహమూద్ అలీ, పువ్వాడ.

: గంగా జమునా తెహజీబ్ కు తెలంగాణ ప్రతీక.. లౌకిక వాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శం.వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఖమ్మంలో పువ్వాడ అజయ్ ను మళ్ళీ గెలిపించుకోవాలి.సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పవిత్ర రంజాన్…

You cannot copy content of this page