: గంగా జమునా తెహజీబ్ కు తెలంగాణ ప్రతీక.. లౌకిక వాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శం.వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఖమ్మంలో పువ్వాడ అజయ్ ను మళ్ళీ గెలిపించుకోవాలి.సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పవిత్ర రంజాన్…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం చీమలపాడు అగ్నిప్రమాద ఘటనలో క్షతగాత్రులైన వారిని మెరుగైన చికిత్స కోసం ఖమ్మం నుండి హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. ఐటి పురపాలక శాఖ మంత్రి కేటిఆర్, రవాణా శాఖ మంత్రి…
సాక్షిత : గత రెండు వారాలుగా అస్వస్థతకు గురై హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న CPI జాతీయ నాయకులు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తండ్రి పువ్వాడ నాగేశ్వర రావు ని ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ మరియు…
రేపు మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ AP: సోమవారం మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ కానున్నారు. గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరగడంలో వెనకబడిన వారి లిస్ట్ను రెడీ చేయించారు. ఈ మీటింగ్లో ఎవరి…
మార్కాపురం జార్జీ కళాశాల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు హాజరైన మంత్రులు మేరుగ నాగార్జున, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్…!!
ప్రకాశం జిల్లా…మార్కాపురం జార్జీ కళాశాల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు హాజరైన మంత్రులు మేరుగ నాగార్జున, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్…!!వారితో పాటు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్, స్థానిక ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, కళాశాల కార్యదర్శి ఆదిమూలపు విశాల్, ఆదిమూలపు సతీష్…
సాక్షిత : చెన్నూరు నియోజకవర్గం, భీమారం వద్ద ఆయిల్ పామ్ నర్సరీని పరిశీలించిన మంత్రులు హరీష్ రావు , ఇంద్రకరణ్ రెడ్డి . స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మరియుస్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది
శిరిడి సాయిబాబాను దర్శించుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు మహారాష్ట్రలోని శిరిడి సాయిబాబాను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి… ఆలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు.
మెడికో ప్రీతి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు కేటీఆర్,ఎర్రబెల్లి దయాకర్ రావు సాక్షిత : వరంగల్కు చెందిన మెడికో ప్రీతి కుటుంబాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరామర్శించారు. తొర్రూరుకు వివిధ కార్యక్రమాల కోసం…
Minister KTR in many development programs in Nizamabad city సాక్షిత : నిజామాబాద్ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. నగరంలోని రైల్వే కమాన్ వద్ద నిర్మించిన రోడ్ అండర్ బ్రిడ్జి…
Ministers Harish Rao and Puvvada reviewed the arrangements for CM KCR’s visit. సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు హరీష్ రావు, పువ్వాడ. సమీకృత కలెక్టరేట్ నిర్మాణ భవనాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. నూతన సమీకృత…