నిజామాబాద్ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు కేటీఆర్

Spread the love

Minister KTR in many development programs in Nizamabad city

సాక్షిత : నిజామాబాద్ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. నగరంలోని రైల్వే కమాన్ వద్ద నిర్మించిన రోడ్ అండర్ బ్రిడ్జి (RUB)ని ప్రారంభించారు. పాత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మించే ఇందూరు కళా భారతి భవనానికి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ బిగాల, జీవన్ రెడ్డి, మొహమ్మద్ షకీల్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Compare