సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం పథకం ప్రారంభోత్సవంలో మంత్రులు సబితా రెడ్డి , హరీష్ రావు

Spread the love

సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం పథకం ప్రారంభోత్సవంలో మంత్రులు సబితా రెడ్డి , హరీష్ రావు తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …


సాక్షిత : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం పథకం ప్రారంభోత్సవంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి , హరీష్ రావు తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు . ఈ కార్యక్రమంలో ఎంపీలు రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page