వైయస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా సీఎం జగన్ అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. గతంలో పేద మహిళలకు మంచి చేయాలని చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదు. బాబు పాలనలో పేదలు నిరుపేదలుగా.. పెద్దలు పెత్తందార్లుగా మారిపోయారు. వైయస్ఆర్ ఈబీసీ…
మహిళల పేరు మీదే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదవారితో కేసీఆర్ ఆటలాడుకున్నారు. 2014, 2018, 2023లో కూడా ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పార్టీకి వచ్చింది ఒక సీటే. పేదల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు. -సీఎం రేవంత్ రెడ్డి https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app…
*కూకట్పల్లి మండలానికి సంబంధించి కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన266 మంది లబ్ధిదారులకు 2,60,30,160/- రెండు కోట్ల అరవై లక్షల ముప్పై వేల నూట అరవై రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు కూకట్పల్లి మండల తహసీల్దార్ కార్యలయంలో ఎమ్మెల్యే మాధవరం…
రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ గృహజ్యోతి పథకం క్రింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.…
రంగారెడ్డి జిల్లా.. ఆరు గ్యారెంటీల్లో భాగంగా, మరో రెండు పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చట్టనుంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఇవాళ ప్రారంభించనున్నారు.. చేవెళ్లలో ఈ రెండు పథకాలు ప్రారంభించాలని భావించినా, ఎమ్మెల్సీ ఎన్నిక…
సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ఆవిష్కరణ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క,…
దేశంలో ‘వసూలీ భాయ్’ తరహాలో ఈడీ, ఐటీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తూ ప్రధాని ‘మనీలాండరింగ్’ చేస్తున్నారు. రికవరీ ఏజెంట్లుగా మారిన ఏజెన్సీల దర్యాప్తులో పాల్గొన్న 30 కంపెనీలు దర్యాప్తు సమయంలో బీజేపీకి రూ.335 కోట్లు విరాళంగా ఇచ్చాయని నివేదికలు వెల్లడించాయి. బెయిల్…
హైదరాబాద్: ఉచిత విద్యుత్ పథకం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగానికి కేటాయింపులను గణనీయంగా పెంచింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 101 యూనిట్ల వరకు, వ్యవసాయానికి ఉచితంగా కరెంటు సరఫరా అవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు…
హైదరాబాద్: ‘గృహజ్యోతి’ పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా పొందేందుకు ఇళ్లల్లో అద్దెకుండే కుటుంబాలకూ అర్హత ఉంటుందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) ఎక్స్లో తెలిపింది. అద్దెకున్న వారికి ఈ పథకం వర్తించదంటూ సామాజిక…
వైయస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద పేదలకు ఉచితంగా వైద్యం అందజేస్తున్నారని,ఈ పథకం పేదల పాలిట వరం అని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. ఈనెల 18వ తేదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా మెగా ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం…