మహిళలకు, ఆడపిల్లలకు బస్సులో ఉచిత ప్రయాణంతో ప్రైవేట్ వెహికల్స్ ను, సొంత వెహికల్స్ ను తగ్గించే అవకాశం ఉంది. దాంతో పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గనుంది. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.మహిళలకు రక్షణ ఉండే…
పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన “వరికపూడిశెల” ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభానికి శంకుస్థాపన కార్యక్రమంనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు
సాక్షిత : నరసరావుపేట పట్టణంలోని స్థానిక 22, 23, 24 వార్డు సచివాలయంలో “జగనన్న ఆరోగ్య సురక్ష” క్యాంపును ప్రారంభించిన..-నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి..*నరసరావుపేట పట్టణంలోని స్థానిక 22, 23, 24 వార్డులకు సంబంధించిన సచివాలయం ఆవరణంలో నేడు జగనన్న…
గృహలక్ష్మి పథకం పేదవాడి సొంత ఇంటి నిర్మాణ కల. కుత్బుల్లాపూర్ మండల్ పరిధిలోని అర్హులైన 764 గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు మంజూరైన పాత్రలను అందజేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 గాజులరామారం పరిధిలోని మహారాజ గార్డెన్స్ లో…
సాక్షిత : రాష్ట్ర సంపద పెంచి పేదలకు పంచడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు- ఎమ్మెల్యే కే పి వివేకానంద్…అర్హులైన గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు మంజూరైన పాత్రలను అందజేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్…కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదురుపల్లి మేకల…
సాక్షిత :*మరో గొప్ప మానవీయ సంక్షేమ పథకం ఇది!.. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉదయం పూట ఆకలి తీర్చే గొప్ప పథకం సీఎం బ్రేక్ పాస్ట్ .…
పథకం ప్రారంభించడానికి విచ్చేసిన ఎమ్మెల్యే కి విద్యార్థుల అపూర్వ స్వాగతం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ముఖ్యమంత్రి అల్పాహార (సీఎం బ్రేక్ఫాస్ట్) పథకాన్ని గోల్నాక డివిజన్లోని లంక ప్రభుత్వ పాఠశాలలో అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గవర్నమెంట్ స్కూల్ లో ఎర్పాటుచేసిన అల్ఫహర పథకం కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా కమీషనర్ అండ్ డైరెక్టర్ అఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పమిలా సత్పతి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ , ఎమ్మెల్యే కే…
సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం పథకం ప్రారంభోత్సవంలో మంత్రులు సబితా రెడ్డి , హరీష్ రావు తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … సాక్షిత : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాలలోని జిల్లా పరిషత్…
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేడ్చల్ కలెక్టరేట్ ఆఫీస్ లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో గృహ లక్ష్మీ పథకం కింద 3,00,000/-రూపాయలు పొందిన లబ్ధిదారులకు Sanction Letter అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్…