కేంద్రమంత్రి గా సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పగలరా అని కిషన్ రెడ్డి

కేంద్రమంత్రి గా సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పగలరా అని కిషన్ రెడ్డి ని సికింద్రాబాద్ పార్లమెంట్ BRS అభ్యర్థి పద్మారావు గౌడ్ ప్రశ్నించారు. ఆయన మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్,…

నామినేషన్‌ వేయనున్న కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి.

నామినేషన్‌ ర్యాలీకి హాజరుకానున్న రాజ్‌నాథ్‌సింగ్‌. అనంతరం సికింద్రాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ. సాయంత్రం ఖమ్మం వెళ్లనున్న రాజనాథ్‌ సింగ్‌. వినోద్‌రావు నామినేషన్‌లో పాల్గొననున్న రాజ్‌నాథ్‌.

రామక్రిష్ణపూర్ ఠాగూర్ స్టేడియంలో స్వర్గీయ మాజీ కేంద్రమంత్రి కాకా స్మారక పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు…

సాక్షిత మంచిర్యాల జిల్లా : చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి,బెల్లంపల్లి ఎమ్మేల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి,వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీక్రిష్ణ,మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు.. వెంకటస్వామి క్రికెట్ ఛాంపియన్ షిప్ పోటీల్లో గెలుపొందిన టీమ్స్ కు బహుమతులు, ఫ్రైజ్ మనీ అందజేసిన…

ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్‌ ప్రకారం ఆహ్వానాలు: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

సాక్షిత : ప్రధాని వస్తే.. గవర్నర్‌, సీఎం, అధికారులు స్వాగతం పలకడం సంప్రదాయం సంప్రదాయాన్ని మాజీ సీఎం కేసీఆర్‌ తుంగలో తొక్కారు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రధానికి స్వాగతం పలుకుతారని భావిస్తున్నా మేడిగడ్డకు అందరికంటే మేమే ముందు వెళ్లాం మేడిగడ్డపై డ్యామ్‌…

మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రులు జైల్లో ఉన్నారు: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

యూపీఏ హయాంలో రూ. 12 లక్షల కోట్ల దోపిడీ చేశారు 2047 నాటికి పేదరికం లేని దేశంగా.. అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించుకుందాం మెజార్టీ పార్లమెంట్ సీట్లు భాజపా గెలవడం ఖాయం  కాంగ్రెస్ గెలిచేది లేదు.. ఇచ్చిన హామీలు అమలు చేసేది…

దీక్షకు మద్దతు పలికిన మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షకు మద్దతు పలికిన మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి..

రోజ్ గార్ మేళా లో దేశానికి సేవచేసే మంచి అవకాశమిది కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ సాక్షిత : సికింద్రాబాద్ బోయ గూడ లోని రైల్వే కళారంగ్ వేదిక ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 248 మంది యువతీ యువకులకు నియామక పత్రాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’ టీమ్ ని అభినందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Union Minister Kishan Reddy congratulated the team of Prashant Verma and Teja Sajja Pan India Movie ‘Hanu-Man‘ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’ టీమ్ ని అభినందించిన కేంద్రమంత్రి కిషన్…

రవీంద్ర భారతిలో కట్టెకోలకు ఘన సత్కారం అభినందించిన మాజీ కేంద్రమంత్రి సముద్రాల

రవీంద్ర భారతిలో కట్టెకోలకు ఘన సత్కారం అభినందించిన మాజీ కేంద్రమంత్రి సముద్రాల సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్: హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించినఅక్షర కౌముది సేవా సంస్థ తృతీయ వార్షికోత్సవంలో ఖమ్మంకు చెందిన ప్రముఖ కవి, రచయిత, సీనియర్ జర్నలిస్టు కట్టెకోల…

You cannot copy content of this page