Whatsapp Image 2024 01 19 At 6.56.48 Pm

మంజూరైన ఇంజనీరింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్

జిల్లాలో మంజూరు అయినా ఇంజనీరింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆర్.అండ్.బి, పంచాయతీరాజ్ అధికారులకు జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఈ.ఈ, డీఈ లతో, టీఎస్ఎంఐడీసీ అధికారులతో…

కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 100 మంది లబ్ధిదారులకు 1,00,11,600/- ఒక కోటి పదకొండు వేల ఆరువందల రూపాయల ఆర్థిక సహాయాన్ని

కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 100 మంది లబ్ధిదారులకు 1,00,11,600/- ఒక కోటి పదకొండు వేల ఆరువందల రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ని వివేకానంద నగర్,…

ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ సిఫార్సుతో మంజూరైన సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ..

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మంజూరైన 57 చెక్కులకు గాను మొత్తం 34,88, 100/-రూపాయల విలువచేసే చెక్కులను స్వయంగా లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్సీ, తాతా మధుసూదన్.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో…

వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 2,19,000/-

సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 2,19,000/- రెండు లక్షల పంతొమిది వేల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF- చెక్కులను బాధిత…

బిసి బందు పథకం ద్వారా 300 మంది లబ్ధిదారులకు మంజూరైన 3 కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ

సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బిసి బందు పథకం ద్వారా 300 మంది లబ్ధిదారులకు మంజూరైన 3 కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. హాజరైన…

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ని 90 దేవాలయాలకు గాను మంజూరైన రూ.25,80,000/ ఇరవై ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు వీలుగా తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ని 90 దేవాలయాలకు గాను మంజూరైన రూ.25,80,000/ ఇరవై ఐదు…

వైద్య కళాశాల మంజూరైన నేపథ్యంలో ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపిన డిపోచంపల్లి మాజీ ఉప సర్పంచ్…

వైద్య కళాశాల మంజూరైన నేపథ్యంలో ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపిన డిపోచంపల్లి మాజీ ఉప సర్పంచ్… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని డిపోచంపల్లి మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన…

ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 1,40,000/-

సాక్షిత : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమబండ కాలనీ కి చెందిన ట్వింకిల్ కి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 1,40,000/- ఒక లక్ష నలబై వేల రూపాయల…

కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 40 మంది లబ్ధిదారులకు

*కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 40 మంది లబ్ధిదారులకు 40,4,640/- నలబై లక్షల నాలుగు వేల ఆరు వందల నలబై రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ * సాక్షిత : శేరిలింగంపల్లి…

మోత్కూరి గోపాల్ కు దళిత బంధు పథకంలో మంజూరైన ఆటో ను అందజేశారు.

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ధారూర్ మండల పరిధిలోని తరిగోపుల గ్రామానికి చెందిన మోత్కూరి గోపాల్ కు దళిత బంధు పథకంలో మంజూరైన ఆటో ను అందజేశారు. ఈ…

You cannot copy content of this page