వైద్య కళాశాల మంజూరైన నేపథ్యంలో ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపిన డిపోచంపల్లి మాజీ ఉప సర్పంచ్…

Spread the love

వైద్య కళాశాల మంజూరైన నేపథ్యంలో ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపిన డిపోచంపల్లి మాజీ ఉప సర్పంచ్…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని డిపోచంపల్లి మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసిన నేపథ్యంలో అందుకు కృషి చేసినందుకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page