మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మండలం ఘణపురం గ్రామ మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి మాతృమూర్తి శ్రీమతి రంగమ్మ , పోచారం మున్సిపల్ ఇస్మాయిల్ ఖాన్ గూడ గ్రామ మాజీ సర్పంచ్ ఇటికాల సత్యా రెడ్డి దశదినకర్మ కార్యక్రామాలకు మేడ్చల్ మల్కాజ్…
శంకర్ పల్లీ మండలం కొండకల్ గ్రామంలో మాజీ సర్పంచ్ లావణ్య కాశీ నాథ్ గౌడ్ నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి జ్యోతి భీమ్ భరత్ .. అనంతరం ఈ…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ లోని 14 వార్డ్ ఉదయగిరి కాలనీ శ్రీ నగర్,,వాంటెక్, గ్రీన్ హిల్స్,,కాలనీలలో నెలకొన్న సమస్యలపై ఉదయం కాలనీ వాసులతో కలిసి పర్యటించిన మాజీ సర్పంచ్ మైసిగారి శ్రీనివాస్ అభివృద్ధిలో దూసుకుపోయినమని గొప్పలు చెప్పుకున్న BRS పార్టీ…
చేవెళ్ల కాంగ్రెస్ ఇంచార్జ్ పామేనా భీమ్ భరత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన శంకర్పల్లి మాజీ సర్పంచ్ శ్రీధర్ ..
చేవెళ్ల కాంగ్రెస్ ఇంచార్జ్ పామేనా భీమ్ భరత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన శంకర్పల్లి మాజీ సర్పంచ్ శ్రీధర్ .. శంకర్ పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామైన భీమ్ భరత్ సమక్షంలో.. శంకర్…
పదవి లేకున్నా ప్రజా సేవలో ఉంటా: గోపులారం సర్పంచ్ పొడవు శ్రీనివాస్ గ్రామస్తుల ఆధ్వర్యంలో సన్మానం, వీడ్కోలు శంకర్పల్లి; ఫిబ్రవరి 04: ( సాక్షిత న్యూస్): ఐదేండ్లపాటు సర్పంచుగా అందించిన సేవలు ఎంతో సంతృప్తినిచ్చాయని రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు,…
గణతంత్ర దినోత్సవం రోజున శంకర్పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ కు జిల్లా ఉత్తమ అవార్డు రావడం జరిగింది. జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధి, శంకర్పల్లి మండల గోపులారం గ్రామ సర్పంచ్ పొడువు శ్రీనివాస్ ఎండిఓ కార్యాలయంలో ఎంపీడీవో వెంకయ్య…
వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లికి చెందిన కర్రి సంతోషి లక్ష్మి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఆమె భర్త దువ్వాడ వెంకట కుమార్ చౌదరిది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. తొలుత ఆమె గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే 2009-14 వరకు సర్పంచిగా పనిచేశారు.…
రాజన్న జిల్లా:వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామివారిని మంత్రి సీతక్క దర్శించుకు న్నారు.కుటుంబ సమేతంగా రాజన్న సన్నిధికి వచ్చిన మంత్రి సీతక్కకు ఆలయ అధికారులు, పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం మంత్రికి…
కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వు లు ఇవ్వాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి…
జిన్నారంలో వ్యాపారస్తులకు భరోసా ఇస్తూ మార్కెట్ మెయిన్ రోడ్ లో ఏదాస్థితిలో ఉంచాలని సర్పంచ్ కి సెక్రెటరీ కి వినతి పత్రం ఇచ్చిన గ్రామస్తులు నాయకులు
జిన్నారం గ్రామపంచాయతీ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి కి గ్రామపంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మార్కెట్ స్థలాన్ని యధాస్థితిలో ఉంచాలని వినతిపత్రం ఇవ్వడం. జరిగింది. ఇంతకుముందు మార్కెట్ జరిగే స్థలం ఎక్కడుందో అక్కడ పెట్టాలని వ్యాపారస్తులు గ్రామస్తులు నాయకులు మార్కెట్…