చేవెళ్ల కాంగ్రెస్ ఇంచార్జ్ పామేనా భీమ్ భరత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన శంకర్పల్లి మాజీ సర్పంచ్ శ్రీధర్ ..

Spread the love

చేవెళ్ల కాంగ్రెస్ ఇంచార్జ్ పామేనా భీమ్ భరత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన శంకర్పల్లి మాజీ సర్పంచ్ శ్రీధర్ ..


శంకర్ పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామైన భీమ్ భరత్ సమక్షంలో.. శంకర్ పల్లి మాజీ సర్పంచ్ బీసోల్ల.శ్రీధర్ ఆధ్వర్యంలో ముఖ్య అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.. వారికి కాంగ్రెస్ కాండవ వేసి పార్టీలోకి స్వాధారంగా ఆహ్వానించిన పామెన భీమ్ భరత్ ఈ కార్యక్రమంలో.. చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయ చేరడం జరిగింది చేరడం జరిగింది. కమిటీ చైర్మన్ చింపుల. సత్యనారాయణ రెడ్డి గారు,శంకర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు. జనార్దన్ రెడ్డి ,మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రకాష్ గుప్తా . మరియు మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page