శంకర్ పల్లీ మండలం కొండకల్ గ్రామంలో మాజీ సర్పంచ్ లావణ్య

Spread the love

శంకర్ పల్లీ మండలం కొండకల్ గ్రామంలో మాజీ సర్పంచ్ లావణ్య కాశీ నాథ్ గౌడ్ నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి జ్యోతి భీమ్ భరత్ .. అనంతరం

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి , షేర్ అనంత రెడ్డి,రవీందర్ రెడ్డి , శ్రీకాంత్, మలికర్జున్, శంకర్, ,లావణ్య , ప్రశాంత్ , పెంటయ్య, రామ లక్ష్మణ్, కయుం, మైపాల్, కన్న….మరియు సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు, కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page