మోత్కూరి గోపాల్ కు దళిత బంధు పథకంలో మంజూరైన ఆటో ను అందజేశారు.

Spread the love

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ధారూర్ మండల పరిధిలోని తరిగోపుల గ్రామానికి చెందిన మోత్కూరి గోపాల్ కు దళిత బంధు పథకంలో మంజూరైన ఆటో ను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page