దళిత ఆత్మ గౌరవ పోరాట సంఘం అధ్యక్షులు గర్నేపూడి సుధాకర్ పై జరిగిన ఘటన పై కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన దళిత, ప్రజా సంఘం నేతలు గుంటూరు పశ్చిమ ట్రాఫిక్ డిఎస్పీ వివి నాయుడు ని వెంటనే సస్పెండ్…
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు స్వావలంబన సాధించేలా వారి జీవన ప్రమాణాలను పెంచడమే జైభారత్ నేషనల్ పార్టీ లక్ష్యమని పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. అవసరమైతే ప్రభుత్వానికే ప్రజలు సాయం అందించేలా, కులమతాలకు అతీతంగా, ప్రజా ప్రగతిని సాధించాలని ఆయన…
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడించిన దళిత సంఘం నాయకులు దళిత బంధు విడుదల చేయాలని
సభాపతిగా దళిత ముద్దు బిడ్డ గడ్డం ప్రసాద్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కేక్ కటింగ్ చేసిన.._ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా గద్వాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్…
వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో దళిత బంధు పై జనరల్ బాడి మీటింగ్ లో రసవతారంగా చర్చ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అల్ ఇండియా మైనారిటీ దళిత సేన అధ్యక్షులు సయ్యద్ జహాంగీర్ హుస్సేన్ పుటిన రోజు వేడుకలలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కోలన్ హన్మంత్ రెడ్డి…
పటాన్ చెరు మండలంలో అర్హులందరికీ దళిత బంధు ఇవ్వాలని నిరసన ర్యాలీ చేపట్టిన : కాట శ్రీనివాస్ గౌడ్ పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు మండలంలోని దళిత కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని ఇస్నాపూర్ తేజ కాలనీ నుండి ఇస్నాపూర్…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన కనకపుడి సురేష్ కు ధళిత బందు ద్వారా మంజూరైన మీని వ్యాన్ ను జిల్లా రైతు బంధు సభ్యులు, నేరడ మాజీ సర్పంచ్ మంకెన…
బొల్లారం మున్సిపాలిటీలో అర్హులందరికీ దళిత బంధు ఇవ్వాలని రాస్తారోకో▪️ కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన : కాట శ్రీనివాస్ గౌడ్ పటాన్ చెరు నియోజకవర్గంలోని బొల్లారం మున్సిపాలిటీలో ఉన్న 519 కుటుంబాలకి దళిత బంధు ఇవ్వాలని మున్సిపాలిటీ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి…
కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధంముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ద్రోహి : కాట శ్రీనివాస్ గౌడ్ గుమ్మడిదల మండలంలో 1285 దళిత కుటుంబాలు ఉండగా, పార్టీ నాయకుల అనుచరులకు చెందిన 163 కుటుంబాలకు దళిత బంధు ఇవ్వడాన్ని కండిస్తూ, ప్రతీ దళిత కుటుంబానికి దళిత…