అల్ ఇండియా మైనారిటీ దళిత సేన అధ్యక్షులు సయ్యద్ జహాంగీర్ హుస్సేన్ పుటిన రోజు వేడుక

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అల్ ఇండియా మైనారిటీ దళిత సేన అధ్యక్షులు సయ్యద్ జహాంగీర్ హుస్సేన్ పుటిన రోజు వేడుకలలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కోలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమం లో డాక్టర్ అవిజె జేమ్స్, సిద్దనోళ్ళ సంజీవరెడ్డి, పండరి రావు, బోయని వెంకటేశ్, ఎండీ లాయక్, అజయ్, ఆజామ్, సముందర్ సింగ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page