ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ప్రముఖ ఎడ్టెక్ కంపెనీ బైజూస్లో సంక్షోభం మరింత ముది రినట్లు కనిపిస్తోంది. సంస్థ భారతీయ విభాగం సీఈఓ అర్జున్ మోహన్ రాజీనామా చేశారు. దీంతో సంస్థ రోజువారీ కార్యకలాపాలను వ్యవ స్థాపకుడు బైజూ రవీంద్రన్ పర్యవేక్షించనున్నట్లు కంపెనీ…
రెపోరేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. వరుసగా ఏడోసారి ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థ పరిణామ క్రమానికి రిజర్వ్…
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జస్టిస్ HRISHIKESH ROY కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారిని ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర…
మూడు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకు కొలిక్కి వచ్చిన ఇరు పార్టీల సీట్ల సర్దుబాటు లోక్సభ ఎన్నికల్లో దిల్లీ, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయనున్న కాంగ్రెస్-ఆప్ దిల్లీలో 7 లోక్సభ స్థానాల్లో ఆప్ 4 స్థానాల్లో(న్యూ దిల్లీ, వెస్ట్ దిల్లీ,…
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో విశాఖపట్నంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుంది. 30 వేల నుంచి 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అనువైన భవనాల్ని గుర్తించాలని విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ కి రాష్ట్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది.…
ప్రతిపక్షాల ఇండియా కూటమిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరైపోయిందని విమర్శించారు. బిహార్ రాజకీయాలే ఇందుకు నిదర్శనమన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి తిరుగే లేదని, 350కి పైగా స్థానాల్లో…
కాంగ్రెస్ తో పొత్తు లేదని తేల్చి చెప్పిన దీదీ లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లోని 42 చోట్లా టీఎంసీ పోటీ చేస్తుందని వెల్లడి ఎన్నికల ఫలితాల తర్వాతే పొత్తుల గురించి ఆలోచిస్తామన్న దీదీ ఇండియా కూటమిలో ప్రధాన పార్టీలలో ఒకటిగా…
సీట్ల సర్దుబాటుపై జరిగిన సమావేశంలో చర్చ. ఇండియా కూటమి నేషనల్ చైర్పర్సన్ గా మల్లికార్జున ఖర్గే నేషనల్ కూటమి కన్వీనర్ గా బీహార్ చెందిన నితీష్ కుమార్
THK ఇండియా ప్రై. లిమిటెడ్ శ్రీ సిటీ మేనేజ్మెంట్తో పాటు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సందర్శించారు THK ఇండియా ప్రై. అకడమిక్ ఎక్సలెన్స్ను అభ్యసించడంలో విద్యార్థులు మరియు అధ్యాపకుల ప్రయోజనం కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ప్రోగ్రామ్ కింద లిమిటెడ్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అల్ ఇండియా మైనారిటీ దళిత సేన అధ్యక్షులు సయ్యద్ జహాంగీర్ హుస్సేన్ పుటిన రోజు వేడుకలలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కోలన్ హన్మంత్ రెడ్డి…