క్విట్ ఇండియా దినోత్సవం

క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా గాంధీభవన్ లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్న టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి

ఎయిర్ ఇండియా సీఈఓతో భేటీ అయిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

ఢిల్లీలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అలోక్ సింగ్ ని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఎయిర్ ఇండియా కార్యాలయంలో కలిశారు. ఆయనకి శ్రీవారి పుష్ప ప్రసాదంతో తయారు చేసిన జ్ఞాపికను అందజేశారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కువైట్…

తిరుపతి ఎంపీ గురుమూర్తిని కలిసిన బ్రిటిష్ కౌన్సిల్ ఆర్ట్ డైరెక్టర్ జోనాధన్ కెన్నెడీ, సౌత్ ఇండియా డైరెక్టర్ జనక పుష్పనాధన్

తిరుపతి ఎంపీ గురుమూర్తిని కలిసిన బ్రిటిష్ కౌన్సిల్ ఆర్ట్ డైరెక్టర్ జోనాధన్ కెన్నెడీ, సౌత్ ఇండియా డైరెక్టర్ జనక పుష్పనాధన్తిరుపతిలో సృజనాత్మక పరిశ్రమలను ఏర్పాటు చేయడంపై సుధీర్ఘ చర్చసాక్షిత : ఢిల్లీలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తిని కలిసిన బ్రిటిష్ కౌన్సిల్…

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఖమ్మం జిల్లా ఆఫీసు నందు సన్నాక సమావేశం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఖమ్మం జిల్లా ఆఫీసు నందు మంగళవారం నాడు ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. వివిధ ప్రాంతాల నుండి ఏజెంట్లు హాజరైనారు ఈ మీటింగ్ కు ముఖ్య…

ఫతేనగర్ కు చెందిన రిక్షా కార్మికుడు శివ నాయక్ కొడుకు.. పవన్ నాయక్ JEE advance పరీక్షలో ఆల్ ఇండియా లెవల్లో 141 వ ర్యాంక్

ఫతేనగర్ కు చెందిన రిక్షా కార్మికుడు శివ నాయక్ కొడుకు.. పవన్ నాయక్ JEE advance పరీక్షలో ఆల్ ఇండియా లెవల్లో 141 వ ర్యాంక్ సాధించిన సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు … అభినందిస్తూ ఆర్థిక సాయం అందించారు..…

2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది

ముంబయి: రూ. 2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోనున్నట్లు తెలిపింది. ఇకపై వినియోగదారులకు 2000 నోట్లు ఇవ్వద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి…

సెంజేంటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రైతులకు సదస్సు

సెంజేంటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో రైతులకు సదస్సు,,,,,,,,,,, కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో సెంజేంటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో సుమారు 600 మంది రైతులకు మరియు…

ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫారం మన్యం జిల్లా అధ్యక్షులు బత్తిన మోహన్ రావు

మన్యం జిల్లా పాలకొండ (DSP) డివిజనల్ సూపరిన్ డెంట్ ఆఫ్ పోలీస్ GV కృష్ణారావు ని ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫారం మన్యం జిల్లా అధ్యక్షులు బత్తిన మోహన్ రావు ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి బూరుగా గ్రామంలో ఏప్రిల్ 14న…

దళితులపై దాడులు సహించబోమంటున్న ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్

మన తిరుపతి ప్రెస్ క్లబ్ రి. నెం: 15/2022 పత్రికా ప్రకటన దళితులపై దాడులు సహించబోమంటున్న ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ దళితులపై దాడులు సహించబోమంటు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డా” మనవల…

ఐకాన్‌ మిస్‌ ఇండియా పోటీల్లో చంద్రగిరి యువతి భావన విన్నర్‌

ముంబయిలో జరిగిన ఐకాన్‌ మిస్‌ ఇండియా పోటీల్లో చంద్రగిరి యువతి భావన విన్నర్‌గా నిలిచింది. శుక్రవారం చంద్రగిరిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు భావన… వాయిస్ : ఫ్యూచర్ లో సైంటిస్ట్ అవుతానని మిస్ ఇండియా కేజేయం గేమ్స్ ఎంటర్టైన్మెంట్ ఐకానిక్…

You cannot copy content of this page