ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫారం మన్యం జిల్లా అధ్యక్షులు బత్తిన మోహన్ రావు

Spread the love

మన్యం జిల్లా పాలకొండ (DSP) డివిజనల్ సూపరిన్ డెంట్ ఆఫ్ పోలీస్ GV కృష్ణారావు ని ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫారం మన్యం జిల్లా అధ్యక్షులు బత్తిన మోహన్ రావు ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి బూరుగా గ్రామంలో ఏప్రిల్ 14న జరగబోయే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమంనకు (DSP) GV కృష్ణారావు ని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బూరుగా గ్రామ జై భీమ్ యువజన సంఘ సభ్యులు తో DSP మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, బాగా చదువుకోవాలి అని, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఐక్యంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో బూరుగా గ్రామ జై భీమ్ యువజన సంఘ సభ్యులు పరశురాం, గోవింద్, తిరుపతి, రామారావు, పైడిరాజు, తవిటయ్య తో పాటు వీరఘట్టం మండల దళిత నాయకులు వజ్రగడ రవి కుమార్(జానీ)పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page