ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ ముఖ్య అతిథిగా,మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ వారికి మద్దతుగా ఈరోజు కొంపల్లి కేవీఆర్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన మల్కాజ్…
ఈటానగర్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన డబుల్ లేన్ ఆల్ వెదర్ సెలా టన్నెల్ను ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్ నుంచి వర్చు వల్గా నేడు ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈశాన్య…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ :ఖమ్మంజిల్లా ఆల్ కార్ డ్రైవర్స్ అసోసియేషన్ 2024-2026కి గాను నూతన కమిటీ ఎన్నికైంది. అసోసియేషన్ అధ్యక్షులుగా మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్…
జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు ప్రశాంతంగా, ఏకగ్రతతో పరీక్షలను రాసి గద్వాల ప్రాంతానికి, మీ తల్లిదండ్రులకు మంచి…
ప్రశాంత్ వర్మ- తేజ సజ్జా కాంబినేషన్లో వచ్చిన ‘హనుమాన్’ మూవీ వసూళ్ల పరంగా రికార్డులను తిరగరాస్తోంది. 92ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో సంక్రాంతికి విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘హనుమాన్’ నిలిచింది. ఈ మేరకు దర్శకుడు ప్రశాంత్వర్మ తన ఎక్స్ ఖాతాలో…
ఫతేనగర్ కు చెందిన రిక్షా కార్మికుడు శివ నాయక్ కొడుకు.. పవన్ నాయక్ JEE advance పరీక్షలో ఆల్ ఇండియా లెవల్లో 141 వ ర్యాంక్
ఫతేనగర్ కు చెందిన రిక్షా కార్మికుడు శివ నాయక్ కొడుకు.. పవన్ నాయక్ JEE advance పరీక్షలో ఆల్ ఇండియా లెవల్లో 141 వ ర్యాంక్ సాధించిన సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు … అభినందిస్తూ ఆర్థిక సాయం అందించారు..…
మన్యం జిల్లా పాలకొండ (DSP) డివిజనల్ సూపరిన్ డెంట్ ఆఫ్ పోలీస్ GV కృష్ణారావు ని ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫారం మన్యం జిల్లా అధ్యక్షులు బత్తిన మోహన్ రావు ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి బూరుగా గ్రామంలో ఏప్రిల్ 14న…
మన తిరుపతి ప్రెస్ క్లబ్ రి. నెం: 15/2022 పత్రికా ప్రకటన దళితులపై దాడులు సహించబోమంటున్న ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ దళితులపై దాడులు సహించబోమంటు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డా” మనవల…
గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్, శ్రీ ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపియస్ ఆదేశాల మేరకు రేపటి నుంచి జరగబోవు ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా ఎర్రగొండపాలెం టౌన్ లోని పరీక్షా కేంద్రాలు అయిన గౌతమీ కాలేజీ ,గవర్నమెంట్ జూనియర్…
సాక్షిత : 15th ఆల్ ఇండియా పోలీసు బాడ్మింటన్ ఛాంపియన్ షిప్-2022-23 లో తెలంగాణ తరుపున పాల్గొని “కాంస్య పతకం *” (Bronze medal) సాధించిన శ్రీమతి. శ్రీబాల, డిసిపి, రాచకొండ మరియు . జి. నర్సింహా రెడ్డి, అడిషనల్ డిసిపి,…